हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Telugu News: Atchannaidu:ఉల్లి రైతులకు హెక్టారుకు ₹50,000 ఆర్థిక సాయం

Pooja
Telugu News: Atchannaidu:ఉల్లి రైతులకు హెక్టారుకు ₹50,000 ఆర్థిక సాయం

ఉల్లి పంటకు సరైన ధరలు రాక నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మేరకు హెక్టారుకు ₹50,000 చొప్పున సాయం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ(Department of Agriculture) మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) ప్రకటించారు. 20,913 మంది రైతులకు ₹104.57 కోట్ల సాయం మొత్తం కర్నూలు, కడప జిల్లాల్లో 20,913 మంది ఉల్లి రైతులు ఈ సహాయానికి అర్హులని తెలిపారు. ఈ పథకం కింద ప్రభుత్వం ₹104.57 కోట్లు విడుదల చేయనుంది. రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని తగ్గించడమే ఈ చర్య ఉద్దేశమని మంత్రి(Atchannaidu) వివరించారు.

Atchannaidu
Atchannaidu

Read also:  TTD: తిరుపతిలో శ్రీవారి సారె ఊరేగింపు

ధరలు పడిపోయినప్పుడు కూడా మద్దతు
ఉల్లి ధరలు తగ్గిన సమయంలో ప్రభుత్వం క్వింటాలుకు ₹1,200 చొప్పున రూ.18 కోట్ల విలువైన ఉల్లిని కొనుగోలు చేసిందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ఇప్పటికే రైతులకు ₹10 కోట్లు విడుదల చేయగా, మరో ₹8 కోట్లు త్వరలో చెల్లించనున్నట్లు తెలిపారు. ఉల్లి ధరల పతనం వల్ల నష్టపోయిన రైతులు ఇబ్బంది పడకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో పంటల ధరలను స్థిరంగా ఉంచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.

Atchannaidu
Atchannaidu

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లడ్డూ నెయ్యి వివాదంపై రాజకీయ దుమారం

లడ్డూ నెయ్యి వివాదంపై రాజకీయ దుమారం

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు
0:22

స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు

మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు భారీగా పతనం

మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు భారీగా పతనం

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
1:20

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

మార్చి నాటికి విజయవాడ బైపాస్ పనులు పూర్తి

మార్చి నాటికి విజయవాడ బైపాస్ పనులు పూర్తి

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన

నేడు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

నేడు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి.. ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు

జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి.. ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు

క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు

క్యాన్సర్ అట్లాస్ విడుదల చేసిన చంద్రబాబు

ఏపీలో బార్ లైసెన్సులకు రీ-నోటిఫికేషన్

ఏపీలో బార్ లైసెన్సులకు రీ-నోటిఫికేషన్

జగన్‌కు సవాల్! 11న అసెంబ్లీకి రావాలన్న కొల్లు రవీంద్ర

జగన్‌కు సవాల్! 11న అసెంబ్లీకి రావాలన్న కొల్లు రవీంద్ర

ఏప్రిల్ 1 నుంచి ఏపీలో నేతన్నల కోసం కొత్త స్కీమ్

ఏప్రిల్ 1 నుంచి ఏపీలో నేతన్నల కోసం కొత్త స్కీమ్

📢 For Advertisement Booking: 98481 12870