हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

AP: మహిళా సంఘాలకు స్మార్ట్ కిచెన్ల బాధ్యతలు

Anusha
AP: మహిళా సంఘాలకు స్మార్ట్ కిచెన్ల బాధ్యతలు

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం మహిళా సంఘాలకు మరో శుభవార్త అందించింది. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో లబ్ధిదారులకే కాకుండా మహిళా సంఘాల సభ్యులకు కూడా విస్తృతంగా మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also: Manamitra: విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త

విద్యార్థుల ఆకలి తీర్చేందుకు తీసుకు వచ్చిన మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు ఏపీ (AP) ప్రభుత్వం.. స్మార్ట్ కిచెన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ స్మార్ట్ కిచెన్ బాధ్యతలను స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సీకేదిన్నె, కడప, జమ్మలమడుగులో.. ఐదు స్మార్ట్ కిచెన్లు మహిళా సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నాయి.

ఈ సంఘాలు వంట వండటం మాత్రమే కాక.. ఆహార భద్రత, శుభ్రత, ప్యాకింగ్, సమయానికి భోజనం అందించడంతో పాటుగా.. వ్యర్థాల నిర్వహణ, పరిమాణ నియంత్రణ వంటి అన్ని పనులను పర్యవేక్షిస్తున్నాయి.ఈ క్రమంలో త్వరలో ప్రారంభించబోయే మరో 33 స్మార్ట్ కిచెన్ల బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అప్పగించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పెంచడానికి గాను..

AP: Women’s groups responsible for smart kitchens

కూరగాయల సాగులో శిక్షణ ఇవ్వడం

సేంద్రియ కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు.ఇందుకు గాను మహిళా సంఘాలు.. ఏపీసీఎన్‌ఎఫ్‌ (ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్) కింద సేంద్రియ కూరగాయలను పండిస్తున్నాయి. వీరికి కూరగాయల సాగులో శిక్షణ ఇవ్వడంతో పాటుగా.. ప్రోత్సాహకాలు అందించి..

అలా పండించిన కూరగాయాలను స్మార్ట్ కిచెన్లకు సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మండల సమాఖ్యలు కూడా ఈ విషయంలో సహాయం చేస్తున్నాయి. సేంద్రియ కూరగాయల వాడకం వల్ల భోజనం పోషక విలువలు పెరగడమే కాకుండా, మహిళల జీవనోపాధి కూడా మెరుగుపడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870