हिन्दी | Epaper
ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి

Vaartha live news : egg production : కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానం

Divya Vani M
Vaartha live news : egg production : కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానం

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పశుసంవర్ధక రంగం ప్రధాన బలమని, ఇది దాదాపు 25 లక్షల కుటుంబాలకు నేరుగా ఉపాధి కల్పిస్తోందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీ. దామోదర్ నాయుడు తెలిపారు. విజయవాడలోని కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన ముఖ్య విషయాలను వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా అగ్రస్థానం (Top in egg production nationwide) లో ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం గొర్రెలు, కోళ్ల ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలవగా, మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానం దక్కించుకుందని తెలిపారు. పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో, గేదెల పెంపకంలో ఆరో స్థానంలో కొనసాగుతోందని వివరించారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ సున్నా శాతం ఉండటంతో పౌల్ట్రీ రంగానికి మరింత ఊతం లభిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ముఖ్యమైన వాటా

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) పశుసంపద రంగం వాటా 12.17 శాతమని దామోదర్ నాయుడు చెప్పారు. ఈ రంగం ద్వారా ఏకంగా రూ.1.61 లక్షల కోట్ల ఆదాయం రాష్ట్రానికి వస్తోందని వివరించారు. ఈ గణాంకాలు పశుసంవర్ధక రంగం ప్రాధాన్యాన్ని స్పష్టంగా చూపుతున్నాయని తెలిపారు.కూటమి ప్రభుత్వం పశుసంవర్ధక రంగంలో 15 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా పశుపోషకులకు అండగా ఉండేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

పశుపోషకుల కోసం రాయితీలు

పశువుల దాణాపై 50 శాతం రాయితీ, పశుగ్రాస విత్తనాలపై 75 శాతం రాయితీ అందిస్తున్నట్లు వివరించారు. పశువుల బీమాపై 85 శాతం రాయితీ కల్పిస్తున్నామని తెలిపారు. గోకులాల నిర్మాణానికి 70 నుంచి 90 శాతం వరకు ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా, బహువార్షిక పశుగ్రాసాల సాగుకు 100 శాతం రాయితీ కల్పిస్తున్నామని చెప్పారు.

పౌల్ట్రీ అసోసియేషన్ స్పందన

ఈ సమావేశంలో పౌల్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు సోమిరెడ్డి, ఉపాధ్యక్షుడు కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పశుసంవర్ధక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు.ఏపీలో పశుసంవర్ధక రంగం కేవలం ఆర్థిక వనరే కాకుండా, కోట్లాది కుటుంబాలకు ఉపాధి ఆధారం అవుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక పథకాలు, రాయితీలు ఈ రంగాన్ని మరింత బలపరచనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక రంగంలో దేశానికి ఆదర్శంగా నిలవబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also :

https://vaartha.com/tata-car-prices-reduced-drastically/breaking-news/542161/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870