हिन्दी | Epaper
టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

AP: 1000 కోట్ల భూమిని దానం చేసిన పూసపాటి రాజవంశీయులు

Anusha
AP: 1000 కోట్ల భూమిని దానం చేసిన పూసపాటి రాజవంశీయులు

పూసపాటి రాజవంశీయులు మరో భారీ విరాళం ప్రకటించారు. విజయనగరంలో పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబానికి వారి పూర్వీకుల నుంచి రాజ కుటుంబంగా గుర్తింపు ఉంది. ఇప్పటికే విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజల కోసం రూ.వేల కోట్ల ఆస్తులను వదులుకున్నారు. ఇప్పుడు సుమారు రూ.1000 కోట్లు విలువైన భూమిని విరాళం ఇచ్చేందుకు అశోక్ గజపతి రాజు కుటుంబం ముందుకు వచ్చింది. విశాఖలో ఖరీదైన భీమిలి వద్ద ఉన్న భూమిని విరాళం గా ప్రకటించారు.

Read Also: AP: TDP జిల్లా అధ్యక్షులు వీరే!

160 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటు

విశాఖపట్నం – విజయనగరం సరిహద్దుల్లోఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీనిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే. జీఎంఆర్ గ్రూప్. మాన్సాస్ ట్రస్టు ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ఇటీవలే మంత్రి నారా లోకేష్ సమక్షంలో జీఎంఆర్ – మాన్సాస్ ఎడ్యు సిటీ ప్రాజెక్టుకు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 160 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీనిర్మాణానికి కోసం భూమిని విరాళం గా ప్రకటించారు.

AP: The Pusapati royals who donated land worth Rs 1000 crores
AP: The Pusapati royals who donated land worth Rs 1000 crores

ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు కోసం 136.63 ఎకరాలు భూమిని అందించేందుకు మాన్సాస్ ట్రస్టు ముందుకు వచ్చింది. విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం వద్ద ఉన్న ఈ భూమిని ఏవియేషన్‌ ప్రాజెక్టుకు ఇచ్చేందుకు పూసపాటి వంశీయురాలు, అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో జీఎంఆర్ – మాన్సాస్ ఎడ్యు సిటీ ప్రాజెక్టుకు పూసపాటి రాజవంశీయుడైన అలక్ మహారాజా గజపతి పేరు పెట్టాలని అదితి గజపతిరాజు కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అలిపిరిలో రూ.4 వేల కోట్లతో టీటీడీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్

అలిపిరిలో రూ.4 వేల కోట్లతో టీటీడీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్

జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సోదరి షర్మిల

జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సోదరి షర్మిల

TDP జిల్లా అధ్యక్షులు వీరే!

TDP జిల్లా అధ్యక్షులు వీరే!

మహిళలకు గుడ్ న్యూస్: ఏపీలో స్మార్ట్ కిచెన్ పథకం

మహిళలకు గుడ్ న్యూస్: ఏపీలో స్మార్ట్ కిచెన్ పథకం

ఆంధ్రా ట్యాక్సీ యాప్ ను తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం

ఆంధ్రా ట్యాక్సీ యాప్ ను తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వం

జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

పార్టీనే అందరికీ సుప్రీం: మంత్రి లోకేశ్

పార్టీనే అందరికీ సుప్రీం: మంత్రి లోకేశ్

చంద్రబాబు కాన్వాయ్‌లో వైసీపీ జెండా రంగులు..

చంద్రబాబు కాన్వాయ్‌లో వైసీపీ జెండా రంగులు..

మనవడి ప్రతిభపై గర్వంగా ఉంది: గంటా శ్రీనివాసరావు

మనవడి ప్రతిభపై గర్వంగా ఉంది: గంటా శ్రీనివాసరావు

తెలుగు రాష్ట్రాల్లో చలి.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో చలి.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

స్త్రీ శక్తి పథకంలో సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి: పలిశెట్టి దామోదర రావు

స్త్రీ శక్తి పథకంలో సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి: పలిశెట్టి దామోదర రావు

జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్, YS షర్మిల

జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్, YS షర్మిల

📢 For Advertisement Booking: 98481 12870