Breaking News: AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు

Read Time:  1 min
Breaking News: AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల పేరును అధికారికంగా మార్చింది. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా (AP)ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలను ఇకపై వీటిని ‘స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు’గా పిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీకి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ఈ సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తాయని మంత్రులు తెలిపారు. జిల్లా GSWS కార్యాలయాల పేర్లు కూడా మారుస్తామని

Read Also: Amaravati capital news : అమరావతికి మళ్లీ రాజధాని కళ కార్మికులతో కళకళలాడుతున్న గ్రామాలు

image

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.