हिन्दी | Epaper
ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ స్లీప్ అప్నియా మెషిన్ పరికరంతో జైలులో నిద్రిస్తున్న అంబటి

Latest News: AP Swachhthan Ambassador – ఏపీ స్వచ్ఛథాన్ అంబాసిడర్‌గా ఎవరంటే?

Anusha
Latest News: AP Swachhthan Ambassador – ఏపీ స్వచ్ఛథాన్ అంబాసిడర్‌గా ఎవరంటే?

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే స్వచ్ఛథాన్ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత జోడించబడింది. సాధారణంగా ఈ రకమైన ఈవెంట్లకు స్థానిక వ్యక్తులను లేదా ప్రముఖులను ఎంపిక చేస్తారు. కానీ ఈసారి రాష్ట్ర సరిహద్దులు దాటి, తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ఎంపిక కావడం ఆసక్తికరంగా మారింది. కామారెడ్డి జిల్లా రవాణా శాఖలో హోంగార్డు (Home Guard in the Transport Department) గా విధులు నిర్వహిస్తున్న గుగ్గిలం అశోక్‌కి ఈ గౌరవం దక్కింది. అక్టోబర్ 2న అమరావతి (Amaravati) లో జరగనున్న స్వచ్ఛథాన్‌కు ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించడం విశేషంగా మారింది.

 అశోక్‌ది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కాగా.. ఆయన ఆయన అనేక జాతీయ, అంతర్జాతీయ మారథాన్‌లలో పాల్గొన్నారు.అశోక్ జాతీయ స్థాయిలో ఫుల్ మారథాన్‌లో (42 కి.మీ) ఎనిమిది సార్లు పాల్గొన్నారు. హాఫ్ మారథాన్‌లో (21 కి.మీ) 28 సార్లు పాల్గొన్నారు. ఆయన సాధించిన విజయాల కారణంగా ఏపీ ప్రభుత్వం ఆయనను అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. స్వచ్ఛథాన్‌ను విజయవంతం చేయడానికి అశోక్ అంబాసిడర్‌గా కృషి చేస్తారు.

 AP Swachhthan Ambassador
AP Swachhthan Ambassador

అశోక్‌ను అంబాసిడర్‌గా

వేల్పూర్‌కు చెందిన గుగ్గిలం అశోక్ రవాణా శాఖలో హోం గార్డుగా పనిచేస్తూనే రన్నింగ్‌లో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఆయన జిల్లా, రాష్ట్ర స్థాయిలో 65 పతకాలు సాధించారు. హైదరాబాద్‌లో 3K, 5K, 10K, 21K రన్నింగ్ పోటీలకు అశోక్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేశారు. పేదరికం వల్ల ఆయన చదువుకు ఆటంకం కలిగింది. ఇంటర్ వరకు చదివిన అశోక్, కుటుంబ పోషణ కోసం ఆటో నడిపారు. దాదాపు పదేళ్లపాటు ఆటలకు దూరంగా ఉన్నారు.

పేదరికం కారణంగా స్పోర్ట్స్ హాస్టల్‌కు వెళ్లలేకపోయారు. ఆటో నడుపుతూ ఆటలకు దూరంగా ఉన్నారు.. 2012లో స్పోర్ట్స్ కోటాలో హోంగార్డుగా ఉద్యోగం పొందారు. ఫిజికల్ డైరెక్టర్ గోపీరెడ్డి, పన్నాల హరీష్‌రెడ్డి ప్రోత్సాహంతో లాంగ్ రన్నింగ్‌పై దృష్టి సారించారు.ఈ ఏడాది ఫిబ్రవరి 9న అశోక్‌ను హైదరాబాద్ రవీంద్రభారతి (Hyderabad Ravindra Bharathi) లో కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా శాలివాహన విశిష్ట పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఉమ్మడి రాష్ట్రాల ఉత్తమ క్రీడాకారుడిగా అశోక్‌ను ఎంపిక చేశారు.అందుకే ఏపీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసిది. ఒలింపిక్స్‌లో 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్‌లో పతకం గెలవాలనేది తన కోరిక అని అశోక్ చెబుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/assembly-sessions-from-today/andhra-pradesh/549451/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

‘మన మిత్ర’కు 50 లక్షల మంది యూజర్లు

పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ లు: మంత్రి డోలా

పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

పర్యాటకులకు పండుగే.. మహాలొద్ద జలపాతం ప్రారంభం

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు గరివిడి విద్యార్థులు

ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

ఏపీలో మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ – మంత్రి వీరాంజనేయస్వామి

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

ప్రతి నియోజకవర్గంలో BC గురుకుల స్కూల్ – సీఎం చంద్రబాబు

పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్

పవన్‌ను కలిసిన ‘పద్మశ్రీ’ రాజేంద్ర ప్రసాద్

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

అంబటి రాంబాబు సంస్కారం ఉన్న వ్యక్తి అంటూ జగన్ పొగడ్తలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

మరోసారి ఎమ్మెల్యే శ్రీధర్ పై వీణ సంచలన ఆరోపణలు

📢 For Advertisement Booking: 98481 12870