हिन्दी | Epaper
ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

News Telugu: AP: టీచర్ అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పిన నారా లోకేశ్

Rajitha
News Telugu: AP: టీచర్ అంకితభావానికి హ్యాట్సాఫ్ చెప్పిన నారా లోకేశ్

AP: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, (Nara lokesh) ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ ఫిరోజ్ బాషా కృషిని ప్రశంసించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు ప్రధాన పాఠశాలలో బోధిస్తున్న ఆయన, విద్యార్థులకు డిజిటల్ ప్రింటింగ్‌లా అందమైన చేతిరాత నేర్పిస్తున్నారని మంత్రి ట్వీట్ ద్వారా అభినందించారు. ఫిరోజ్ బాషా ప్రతిరోజూ పాఠశాలకు ముందుగానే వచ్చి, సాయంత్రం అదనపు సమయం కేటాయించి విద్యార్థులకు బోధించడం ప్రేరణాత్మకమని లోకేశ్ పేర్కొన్నారు.

Read also: Tirumala Laddu: నెయ్యి పేరుతో మోసం – తిరుమల లడ్డూ కల్తీ బయటపడ్డది

మీ అంకితభావానికి హ్యాట్సాఫ్

AP: “మీరు పిల్లలకు నేర్పిన తెలుగు, ఇంగ్లిష్ హ్యాండ్‌రైటింగ్ అద్భుతంగా ఉంది. మీ అంకితభావానికి హ్యాట్సాఫ్,” అని ట్వీట్‌లో రాశారు. విద్యార్థుల్లో సబ్జెక్టులపై ఆసక్తి పెంపొందించడానికి ఆటపాటలతో బోధించే ఫిరోజ్ బాషా పద్ధతి ఫలితంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200కి చేరిందని ఆయన తెలిపారు. ఇలాంటి మార్పులే ప్రభుత్వ పాఠశాలల్లో చూడాలని తాను ఆశిస్తున్నానని లోకేశ్ స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870