हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

AP: ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు

Aanusha
AP: ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు

ఏపీ (AP) ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి కీలక విధాన నిర్ణయం తీసుకుంది. ఇకపై పదోన్నతులకు మెరిట్ రేటింగ్ రిపోర్టులు (MRR)తో పాటు వార్షిక రహస్య నివేదిక (ACR)లను కూడా శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (DPC) పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఆర్టీసీ అధికారుల పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియలో మార్పులు వచ్చాయి.

Read Also: AP: ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ప్రభుత్వ శాఖల అధికారులకు వర్తించే నిబంధనలను ఇక్కడ కూడా అమలు

గతంలో కేవలం మెరిట్ రేటింగ్ రిపోర్టులు (MRR) ఆధారంగానే పదోన్నతులు కల్పించేవారు. అయితే, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కావడంతో, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు వర్తించే నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు మొదటి స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతులకు వర్తిస్తాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి గత ఐదేళ్లలో నాలుగేళ్ల మెరిట్ రేటింగ్ రిపోర్ట్, వార్షిక రహస్య నివేదికలను ఆధారంగా తీసుకుంటారు.

AP: Key changes in RTC employees' promotions
AP: Key changes in RTC employees’ promotions

2026-27 (ప్యానల్‌ ఇయర్)లో మూడేళ్ల ఎంఆర్‌ఆర్‌లు, రెండేళ్ల ఏసీఆర్‌లు చూస్తారు. 2027-28కి రెండేళ్ల ఎంఆర్‌ఆర్‌లు, మూడేళ్ల ఏసీఆర్‌లు పరిగణనలోకి వస్తాయి. 2028-29 (ప్యానల్‌ ఇయర్‌)కి ఒక ఏడాది ఎంఆర్‌ఆర్‌, నాలుగేళ్ల ఏసీఆర్‌లను పరిశీలిస్తారు. అయితే, 2029-30 ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రం, పదోన్నతుల కోసం గత ఐదేళ్ల ఏసీఆర్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్పులు ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. ఎంఆర్‌ఆర్‌ అంటే ఉద్యోగి పనితీరుపై చేసే సమీక్ష. ఏసీఆర్‌ అంటే ఉద్యోగి వార్షిక గోప్య నివేదిక.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
1:33

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు

తిరుమలలో వైభవంగా రథసప్తమి

తిరుమలలో వైభవంగా రథసప్తమి

మాయమాటలు చెప్పి దళిత యువతిపై అత్యాచారం

మాయమాటలు చెప్పి దళిత యువతిపై అత్యాచారం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

అందరికీ పవిత్ర రథసప్తమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

విద్యుత్‌ వైర్లు తగిలి ఇద్దరు యువకులు దుర్మరణం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

నాందేడ్‌కు చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఘన స్వాగతం పలికిన ప్రభుత్వం

భూ వివాదాలతో అన్నను కొడవలితో హత్య చేసిన తమ్ముడు

భూ వివాదాలతో అన్నను కొడవలితో హత్య చేసిన తమ్ముడు

మారుమూల ప్రాంతాల్లో కిడ్నీ రోగులకు కొత్త డయాలసిస్ కేంద్రాలు

మారుమూల ప్రాంతాల్లో కిడ్నీ రోగులకు కొత్త డయాలసిస్ కేంద్రాలు

📢 For Advertisement Booking: 98481 12870