हिन्दी | Epaper
నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య

AP: ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు

Aanusha
AP: ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు

ఏపీ (AP) ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి కీలక విధాన నిర్ణయం తీసుకుంది. ఇకపై పదోన్నతులకు మెరిట్ రేటింగ్ రిపోర్టులు (MRR)తో పాటు వార్షిక రహస్య నివేదిక (ACR)లను కూడా శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (DPC) పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఆర్టీసీ అధికారుల పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియలో మార్పులు వచ్చాయి.

Read Also: AP: ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ప్రభుత్వ శాఖల అధికారులకు వర్తించే నిబంధనలను ఇక్కడ కూడా అమలు

గతంలో కేవలం మెరిట్ రేటింగ్ రిపోర్టులు (MRR) ఆధారంగానే పదోన్నతులు కల్పించేవారు. అయితే, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కావడంతో, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు వర్తించే నిబంధనలను ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు మొదటి స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతులకు వర్తిస్తాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి గత ఐదేళ్లలో నాలుగేళ్ల మెరిట్ రేటింగ్ రిపోర్ట్, వార్షిక రహస్య నివేదికలను ఆధారంగా తీసుకుంటారు.

AP: Key changes in RTC employees' promotions
AP: Key changes in RTC employees’ promotions

2026-27 (ప్యానల్‌ ఇయర్)లో మూడేళ్ల ఎంఆర్‌ఆర్‌లు, రెండేళ్ల ఏసీఆర్‌లు చూస్తారు. 2027-28కి రెండేళ్ల ఎంఆర్‌ఆర్‌లు, మూడేళ్ల ఏసీఆర్‌లు పరిగణనలోకి వస్తాయి. 2028-29 (ప్యానల్‌ ఇయర్‌)కి ఒక ఏడాది ఎంఆర్‌ఆర్‌, నాలుగేళ్ల ఏసీఆర్‌లను పరిశీలిస్తారు. అయితే, 2029-30 ఆర్థిక సంవత్సరం నుంచి మాత్రం, పదోన్నతుల కోసం గత ఐదేళ్ల ఏసీఆర్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్పులు ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. ఎంఆర్‌ఆర్‌ అంటే ఉద్యోగి పనితీరుపై చేసే సమీక్ష. ఏసీఆర్‌ అంటే ఉద్యోగి వార్షిక గోప్య నివేదిక.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సంక్రాంతికి టోల్ ఫ్రీ హైవేపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

సంక్రాంతికి టోల్ ఫ్రీ హైవేపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ప్రియుడు మాట్లాడలేదని మైనర్ బాలిక ఆత్మహత్య

ప్రియుడు మాట్లాడలేదని మైనర్ బాలిక ఆత్మహత్య

తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు

తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు

ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల.. ఫోటోలు ఇవిగో!

వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల.. ఫోటోలు ఇవిగో!

కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
2:24

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు

గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు

అమరావతికి మళ్లీ రాజధాని కళ కార్మికులతో కళకళలాడుతున్న గ్రామాలు

అమరావతికి మళ్లీ రాజధాని కళ కార్మికులతో కళకళలాడుతున్న గ్రామాలు

📢 For Advertisement Booking: 98481 12870