हिन्दी | Epaper
ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

AP: గుండెపోటుతో గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మృతి

Saritha
AP: గుండెపోటుతో గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మృతి

రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గుండెపోటుతో మృతి చెందారు. (AP) అనారోగ్య సమస్యలతో కొద్ది రోజులుగా తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, చికిత్స సమయంలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గుంటి వెంకటేశ్వర ప్రసాద్ రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ (Congress) పార్టీతో ప్రారంభించారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, పనిచేశారు. అనంతరం 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు.

AP: గుండెపోటుతో గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మృతి

Read Also: Vijayawada: దుర్గగుడిలో రికార్డు స్థాయిలో తలనీలాల ధర

మృతి పట్ల పలువురు సంతాపం

ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. (AP) ఆయన సేవలను కొనియాడుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచారం వ్యక్తం చేస్తున్నారు. గుంటి వెంకటేశ్వర ప్రసాద్ మృతితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:


గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దుర్గగుడిలో రికార్డు స్థాయిలో తలనీలాల ధర

దుర్గగుడిలో రికార్డు స్థాయిలో తలనీలాల ధర

ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన జగన్

ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన జగన్

షర్మిల కొత్త పార్టీ? రాయలసీమలో రాజకీయ చర్చ

షర్మిల కొత్త పార్టీ? రాయలసీమలో రాజకీయ చర్చ

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ..ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు
0:34

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ..ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు

సమయం పెంపు.. రెండు రోజులు కిక్కే కిక్కు

సమయం పెంపు.. రెండు రోజులు కిక్కే కిక్కు

సంక్రాంతికి టోల్ ఫ్రీ హైవేపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

సంక్రాంతికి టోల్ ఫ్రీ హైవేపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ప్రియుడు మాట్లాడలేదని మైనర్ బాలిక ఆత్మహత్య

ప్రియుడు మాట్లాడలేదని మైనర్ బాలిక ఆత్మహత్య

తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు

తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు

ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల.. ఫోటోలు ఇవిగో!

వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల.. ఫోటోలు ఇవిగో!

📢 For Advertisement Booking: 98481 12870