हिन्दी | Epaper
గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

Telugu News: AP: అమరావతిలో ఎం.ఎస్.కె ప్రసాద్ క్రికెట్ అకాడమీ భూమిపూజ

Tejaswini Y
Telugu News: AP: అమరావతిలో ఎం.ఎస్.కె ప్రసాద్ క్రికెట్ అకాడమీ భూమిపూజ

ఆంధ్రప్రదేశ్(AP) రాజధాని అమరావతిలో క్రీడల అభివృద్ధి వైపు మరో మైలురాయి చేరుకుంది. భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎం.ఎస్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న “ఎం.ఎస్.కె ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ” కి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.కె ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ అకాడమీ ద్వారా యువ క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణా సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు ఎం.ఎస్.కె ప్రసాద్ తెలిపారు. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ అకాడమీ కేవలం శిక్షణా కేంద్రంగా మాత్రమే కాకుండా, సమగ్ర క్రీడా సముదాయంగా రూపుదిద్దుకోనుంది.

Read also : TG: పెరగనున్న చలి..ఈరోజు నుంచి జాగ్రత్త!

AP: అకాడమీ లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ మైదానం, ప్రాక్టీస్ నెట్లు, ఇండోర్ ట్రైనింగ్ సదుపాయాలు, ఫిజియోథెరపీ, జిమ్ మరియు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. క్రీడాకారుల సాంకేతిక, శారీరక సామర్థ్యాలను విశ్లేషించే ఆధునిక సాంకేతిక పరికరాలు కూడా అందుబాటులో ఉంటాయి.

అంతర్జాతీయ రెసిడెన్షియల్ పాఠశాల

క్రీడలతో పాటు విద్యపై కూడా దృష్టి సారిస్తూ, అకాడమీ పరిధిలో అంతర్జాతీయ రెసిడెన్షియల్ పాఠశాల, హాస్టల్, వసతి గృహాలు కూడా నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక టోర్నమెంట్ల నిర్వహణ కోసం మినీ స్టేడియం కూడా ప్రతిపాదనలో ఉంది.

అమరావతిని దేశంలో ప్రముఖ క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, ఈ ప్రాజెక్టుకు సీఆర్డీఏ పూర్తి మద్దతు అందిస్తోంది. ఈ అకాడమీ ఏర్పాటుతో ప్రాంతీయ ప్రతిభకు జాతీయ స్థాయి వేదిక లభించనుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870