हिन्दी | Epaper

ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్?

Sudheer
ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గతంలో పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్దె దిగే సమయానికి రాష్ట్రానికి సంబంధించిన రూ. 25,000 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెల్లడించింది.

ఈ నెలాఖరుకే తొలి విడత చెల్లింపులు

ప్రభుత్వం మొదటి దశలో జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్), రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో రూ. 4,000 నుంచి 5,000 కోట్ల వరకూ చెల్లించాలని నిర్ణయించింది. ఉద్యోగులకు గతంలో పెండింగ్‌లో ఉన్న డబ్బులు త్వరగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

AP government good news for

కేంద్ర నిధుల వినియోగం

ఈ చెల్లింపులకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి అందే వాటితో నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం వినియోగించనున్నారు. దీంతో ప్రభుత్వం మెల్లగా ఆర్థిక ఇబ్బందులను సమర్థంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది.

ఉద్యోగుల కోసం మరిన్ని ప్రయత్నాలు

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బకాయిలను తీర్చడం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. వేతనాలు, ఇతర ప్రయోజనాల విషయంలో కూడా త్వరలోనే మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు తెలియజేశాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870