हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

News Telugu: AP Government: ఏపీ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. హెల్త్ కార్డులు అప్డేట్..!

Rajitha
News Telugu: AP Government: ఏపీ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. హెల్త్ కార్డులు అప్డేట్..!

ఏపీలోని ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు గత ఏడాదిన్నరగా ఎదుర్కొంటున్న హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం, హెల్త్ కార్డులపైనా, ఉద్యోగుల ఆరోగ్య పథకాలపైనా తలెత్తుతున్న ఇబ్బందులను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వం అధికారికంగా కమిటీ ఏర్పాటు చేస్తూ ఇవాళ జీఓ విడుదల చేసింది. అక్టోబర్ 18న సీఎంతో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాలు హెల్త్ కార్డుల సమస్యలను ప్రస్తావించగా, వాటిని అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటిని నియమించింది.

Read also: Chintamohan: నెహ్రూ పై మోడీ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి

Good news for AP employees and pensioners

Good news for AP employees and pensioners

ఈ కమిటీ ఎనిమిది వారాల్లోగా

ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేతృత్వంలో పనిచేయనున్న ఈ కమిటీ ఎనిమిది వారాల్లోగా అన్ని సమస్యలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటారని జీఓలో పేర్కొంది. ఈ కమిటీలో సీఎస్ తో పాటు సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ప్రధాన కార్యదర్శి/కార్యదర్శి, ఆర్థికశాఖలో హెచ్‌ఆర్ వ్యవహారాల బాధ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఏపీ ఎన్జీవో సమాఖ్య అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సీఈవో సభ్యులుగా ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870