हिन्दी | Epaper
ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Latest News: AP Freehold Lands – ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం..మరో రెండు నెలలు కొనసాగింపు

Anusha
Latest News: AP Freehold Lands – ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం..మరో రెండు నెలలు కొనసాగింపు

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల (Freehold land registrations) పై ప్రభుత్వం విధించిన నిషేధం మరోసారి పొడిగింపబడింది. ఈసారి నవంబర్ 11 వరకు ఆంక్షలు కొనసాగనున్నట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. గత 15 నెలలుగా ఈ అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడం వల్ల రైతులు, భూస్వాములు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఫ్రీ హోల్డ్ భూములు అంటే ప్రభుత్వ భూములను లేదా ఇన్‌మామ్, వక్ఫ్, ఇన్‌అమ్ వంటి ప్రత్యేక భూములను సర్వే చేసి, కేటాయించిన వారికి రిజిస్ట్రేషన్ అవకాశం ఇచ్చే భూములు. గత ప్రభుత్వం ఈ ప్రక్రియలో కొన్ని అనుమానాస్పదమైన నిర్ణయాలు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి. వేలాది ఎకరాల భూములు అనధికారికంగా రిజిస్టర్ అయ్యాయని, ఫేక్ పత్రాలు సృష్టించి కొందరు లాభాలు పొందారని అధికార వర్గాల అభిప్రాయం. ఈ కారణంగానే కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిజిస్ట్రేషన్లపై తాత్కాలిక నిషేధం విధించింది.

రెవెన్యూ శాఖ మాత్రం ఈ సమస్యను పరిష్కరించలేదు

అర్హులైన వారికి వెంటనే న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chief Minister Chandrababu) ఆదేశించారు. కానీ రెవెన్యూ శాఖ మాత్రం ఈ సమస్యను పరిష్కరించలేదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. ఆ తప్పులను సరిదిద్దుతామని ప్రభుత్వం తెలిపింది.. కానీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 5న ఫ్రీ హోల్డ్ భూముల సమస్యలపై రెవెన్యూ శాఖతో చర్చించారు. ఒకవేళ ఫ్రీ హోల్డ్‌కు అర్హులైన వారు ఏ పార్టీ అయినా సరే న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు.

అర్హత ఉన్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆయన అన్నారు. 20 ఏళ్ల గడువు దాటిన భూములను ఫ్రీ హోల్డ్ చేయాలన్నారు. రెవెన్యూ శాఖ (Department of Revenue) మాత్రం ఈ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. దీంతో స్థానిక నాయకులు తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా చిన్న రైతులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి అర్హులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో ప్రభుత్వం త్వరగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే బావుంటుంది అంటున్నారు.

ఆలస్యం చేయవద్దని కూడా చంద్రబాబు ఆదేశించారు

అర్హత ఉన్న అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని.. ఆలస్యం చేయవద్దని కూడా చంద్రబాబు ఆదేశించారు. అసైనీలు భూమి పొసిషన్లో ఉండి, సరైన రికార్డులు కలిగి ఉంటే, 20 ఏళ్ల గడువు దాటిన వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రీ హోల్డ్ చేయాలన్నారు.

‘అసైన్‌మెంట్ రికార్డులు లేని భూములు, కలెక్టర్ ఉత్తర్వులు లేనివి, జీవో 596కి విరుద్ధంగా ఉన్నవి, ఎక్కువ విస్తీర్ణం క్లెయిమ్ చేసేవి, ఇతరులు క్లెయిమ్ చేసే భూములు, అభ్యంతరాలున్న పోరంబోకు భూములు, నీటి వనరులున్న పోరంబోకు భూములు, 20 ఏళ్ల గడువు దాటని అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ వద్దు’ అని కూడా చెప్పారు. దాదాపు 7 లక్షల ఎకరాల భూమి అర్హత కలిగి ఉందని గుర్తించగా.. కనీసం వాటినైనా నిషేధం నుండి తొలగించాలని కోరుతున్నారు.

తాజాగా నిషేధాన్ని మరో రెండు నెలలు పొడిగించారు

గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ భూముల వ్యవహారంపై అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2024 మే నాటికి 13 లక్షల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ అయినట్లు గుర్తించారు. ఇందులో 7 లక్షల ఎకరాలు సక్రమంగా జరిగాయని.. 5 లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగాయని రెవెన్యూ శాఖ తెలిపింది. ఈ అక్రమాలపై విచారణ జరుగుతోంది.

మంత్రివర్గ ఉపసంఘం అక్టోబరులో నివేదిక ఇస్తామని చెప్పింది. దీంతో దసరా నాటికి నిషేధం ఎత్తివేస్తారని భావించారు. కానీ తాజాగా నిషేధాన్ని మరో రెండు నెలలు పొడిగించారు. దసరా కాదు, దీపావళి పూర్తయ్యాక కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదంటున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/new-responsibility-for-ap-village-and-ward-secretariat-employees/breaking-news/544993/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ..ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు
0:34

స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం ..ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు

సమయం పెంపు.. రెండు రోజులు కిక్కే కిక్కు

సమయం పెంపు.. రెండు రోజులు కిక్కే కిక్కు

సంక్రాంతికి టోల్ ఫ్రీ హైవేపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

సంక్రాంతికి టోల్ ఫ్రీ హైవేపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ప్రియుడు మాట్లాడలేదని మైనర్ బాలిక ఆత్మహత్య

ప్రియుడు మాట్లాడలేదని మైనర్ బాలిక ఆత్మహత్య

తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు

తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు

ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల.. ఫోటోలు ఇవిగో!

వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల.. ఫోటోలు ఇవిగో!

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు

కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870