हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Telugu News: AP Crime: అమెరికా వీసా రాలేదని యువతి బలవర్మణం

Sushmitha
Telugu News: AP Crime: అమెరికా వీసా రాలేదని యువతి బలవర్మణం

చదువు, ఉద్యోగం అవసరమే. బతికేందుకు రెండు ముఖ్యమే కానీ ప్రాణాలను తీసుకునేంత ముఖ్యమైతే కాదు. ఎందుకంటే బతికేందుకు ఏపని అయినా చేసుకుని జీవించవచ్చు. మనకంటే కూలీపనులు చేసుకునేవారు ఎంతో దఢంగా జీవిస్తున్నారు. బతికేందుకు వందదార్లు ఉన్నాయి. కానీ ఓ యువతి మాత్రం తనకు అమెరికా వీసా (Visa) రావడం లేదని ఏకంగా ఆత్మహత్యకు పాల్పడింది. చదువులో రాణించలేకపోతున్నామని, ఇంట్లో వారు తిట్టారని, అడిగింది కొనివ్వలేదని ఇలా చిన్నచిన్ని కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది.

Read Also: Hyderabad Accident: ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

AP Crime
AP Crime Young woman complains that she did not receive a US visa

ఏడాదిగా వీసా కోసం నిరీక్షణ

గుంటూరుకు (AP Crime) చెందిన డా॥ రోహిణి హైదరాబాద్ లో ఉంటున్నారు. గత ఏడాది నుంచి ఆమె అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆమెకు జీ1 వీసా (G1 visa) రాలేదు. దీంతో రోహిణి తీవ్ర మనస్తాపం చెందారు. తన నివాసంలో అధికవమోతాదులో నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అమెరికా వెళ్లాలనే ఆమె కలలు నెరవేరలేదని అందుకే ఈ కఠిన చర్య తీసుకుందని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. రోహిణి ఉన్నతమైన విద్యను అభ్యసించారు.

ఇండియాలోనే చక్కగా ఉద్యోగం చేసుకుంటూ జీవించవచ్చు. అలాకాకుండా అమెరికా దేశంలోనే ఉద్యోగం చేయాలని తన జీవితాశయంతో ప్రాణాలను తీసుకున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చారు. వలసదారులపై ట్రంప్ (Trump) కఠిన నిబంధనలు తెస్తున్నారు. ట్రంప్ ఉద్దేశం భారీగా విదేశీయుల రాకను అరికట్టాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అమెరికాపై అనేకులు తమ ఆశల్ని వదిలేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ దేశాలకు ప్రయత్నిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870