हिन्दी | Epaper

Latest News: AP Crime – అయ్యో! ఎంతపని చేశారు మెడికోస్..

Anusha
Latest News: AP Crime – అయ్యో! ఎంతపని చేశారు మెడికోస్..

ఆంధ్రాలో ఇద్దరు ఎంబిబిఎస్ విద్యార్థుల ఆత్మహత్య

చదువే జీవితం కాదు. ఈలోకం అక్షరజ్ఞానం లేనివారు కూడా బాగానే బతుకుతున్నారు. చదువు ప్రధానమే కానీ అది ప్రాణాలు,తీసుకునేంతలా ఉండకూడదు. గొప్ప డాక్టర్లు కావాలనే ఆశతో ఎంతోకష్టపడి చదివి నీట్ ఎంట్రెన్స్ (NEET Entrance) రాసి, మెడికల్ కాలేజీలో చేరిన,ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కన్నవారికి కడుపుకోతను మిగిల్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విశాఖ గీతం కాలేజీలో విషాదం

విశాఖ గీతం మెడికల్ కాలేజీ (Geetam Medical College) లో హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విస్మాద్ సింగ్ (20)ఆత్మహత్య చేసుకున్నారు. ఈలోకంలో నేను బతకలేను. నాకు మరో జన్మ వద్దని సూసైడ్ నోటు రాసి, కాలేజీ ఆరో అంతస్తు నుంచికిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో విస్మాద్ సింగ్ (Vismad Singh) స్పాట్ లోనే మరణించారు. జోత్స్నఅనే యువతి విశాఖ ఎన్ఆర్ కాలేజీలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతుంది.

AP Crime
AP Crime

పట్టుదలతో కృషి చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అదంతట అదే వస్తుంది

కాగా జోత్స్న (Jyotsna) మెడిసిన్ మొదటిసంవత్సరం ఫెయిల కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఆత్మహత్య చేసుకుంది. చదువులో వెనుకబడడం సహజమే. కానీఅందుకు పట్టుదలతో కృషి చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అదంతట అదే వస్తుంది. మీపై ఆధారపడి, ఎన్నో ఆశలు ఎట్టుకుని జీవిస్తున్నకన్నవారికి, కుటుంబ సభ్యులను దుఖసాగరంలో పడేసి ఆత్మహత్యకు పాల్పడడం మంచి చర్యకాదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pensions-have-not-been-removed-for-any-eligible-person-minister-kondapalli/breaking-news/549673/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

📢 For Advertisement Booking: 98481 12870