हिन्दी | Epaper
గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

News Telugu: AP: చంద్రబాబుది ఎప్పుడూ కార్పొరేట్ పక్షపాతమే: బొత్స

Rajitha
News Telugu: AP: చంద్రబాబుది ఎప్పుడూ కార్పొరేట్ పక్షపాతమే: బొత్స

వైద్య విద్య ప్రైవేటీకరణపై బొత్స ఆగ్రహం

రాష్ట్రంలోని వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాల్ని పక్కనబెట్టి కార్పొరేట్ ఆసక్తులను ముందుకు తెచ్చే విధంగానే ఈ నిర్ణయం ఉందని ఆయన విమర్శించారు. “ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వ వైద్య విద్యను ఇలా పూర్తిగా ప్రైవేటీకరించరు… ఇది ప్రజావ్యతిరేక నిర్ణయం” అని బొత్స వ్యాఖ్యానించారు.

Read also: Environment : సుస్థిర పర్యావరణమే మనకు రక్ష

Chandrababu has always been corporate biased

Chandrababu has always been corporate biased

కోటి సంతకాల సేకరణ… గవర్నర్‌కు ఫిర్యాదు

ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు బొత్స తెలిపారు. త్వరలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని బృందంతో కలిసి గవర్నర్‌ను కలిసి ఈ వ్యవహారంపై అధికారిక ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. పేదలకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు నిధులు ఇవ్వకపోవడంతో ఎంసీఐ అనుమతులు కూడా ప్రమాదంలో పడుతున్నాయని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంపై పేరుకుపోయిన రూ.2.60 లక్షల కోట్ల అప్పు విషయంలో శ్వేతపత్రం విడుదల చేసి నిధుల వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని బొత్స డిమాండ్ చేశారు.

గుర్ల స్టీల్ ప్లాంట్ రైతుల అభిప్రాయమే తుది మాట

గుర్ల మండలంలో ప్రతిపాదించిన స్టీల్ ప్లాంట్‌పై వ్యాఖ్యానించిన బొత్స, స్థానిక రైతుల అభిప్రాయానికే తమ పార్టీ పూర్తి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో వ్యతిరేకిస్తే, వారి పక్షాన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల హక్కులు, భూములు, జీవనాధారాన్ని కాపాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

విజయవాడ వెస్ట్ బైపాస్..తీరనున్న కష్టాలు

విజయవాడ వెస్ట్ బైపాస్..తీరనున్న కష్టాలు

నెమ్మదిగా వెళ్లమన్నందుకు వ్యక్తిపై కొడవలితో దాడి

నెమ్మదిగా వెళ్లమన్నందుకు వ్యక్తిపై కొడవలితో దాడి

ఒక్క రోజులో APSRTCకి రూ.27.68 కోట్ల ఆదాయం

ఒక్క రోజులో APSRTCకి రూ.27.68 కోట్ల ఆదాయం

దావోస్ లో చంద్రబాబు బిజీ బిజీ .. భారీ పెట్టుబడులే లక్ష్యం

దావోస్ లో చంద్రబాబు బిజీ బిజీ .. భారీ పెట్టుబడులే లక్ష్యం

మధ్యవర్తిత్వంలో న్యాయవాదులదే కీలక పాత్ర

మధ్యవర్తిత్వంలో న్యాయవాదులదే కీలక పాత్ర

గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’

గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’

సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు… నిలిచిన రైలు

సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు… నిలిచిన రైలు

టీటీడీ ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం

టీటీడీ ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం

నవ్యాంధ్రకు స్విస్ తోడ్పాటు

నవ్యాంధ్రకు స్విస్ తోడ్పాటు

పోక్సో కేసు నిందితుడికి 20 యేళ్ల జైలు, జరిమానా.. బాధితురాలికి రూ. 5 లక్షలు

పోక్సో కేసు నిందితుడికి 20 యేళ్ల జైలు, జరిమానా.. బాధితురాలికి రూ. 5 లక్షలు

సామాజిక సంస్కర్త యోగి వేమన.. జయంతి వేడుకల్లో మంత్రి సవిత

సామాజిక సంస్కర్త యోగి వేమన.. జయంతి వేడుకల్లో మంత్రి సవిత

డివైఇఓలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎడి, సీనియర్ అసిస్టెంట్

డివైఇఓలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎడి, సీనియర్ అసిస్టెంట్

📢 For Advertisement Booking: 98481 12870