हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం..పలు అంశాలపై చర్చ!

sumalatha chinthakayala
AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం..పలు అంశాలపై చర్చ!

AP Cabinet : ఈరోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీలో డ్రోన్ పాలసీపై ప్రధనాంగా చర్చ జరగనుంది. డ్రోన్ పాలసీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ఏపీ కేబినెట్ పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది. ఇక, రాజధాని అమరావతిలో పలు పనులకు ఆమోదం ముద్ర వేసే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కేబినెట్ లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నాలా చట్టం రద్దుకు సంబంధించి కేబినెట్ లో తీర్మానం చేసే అవకాశం ఉంది.

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

ఈ క్యాబినెట్ భేటీకి ముందు మంత్రులతో మంత్రి లోకేష్ బ్రేక్

అలాగే పలు పథకాలపై కూడా చర్చ జరగనుంది. ఇక, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, పునర్నిర్మాణ పనులకు ప్రధాని పర్యటనతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్. ఇక ఈ క్యాబినెట్ భేటీకి ముందు మంత్రులతో మంత్రి లోకేష్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్ న్యూ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమైన కేంద్రంగా మారేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పథకాలు రూపొందిస్తాయి.

యువతకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలు

ముఖ్యంగా యువతకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలు, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో ఉద్యోగాల సృష్టి వంటి అంశాలు కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు రానున్నాయి. అయితే, ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయించే ప్రతీ అంశం కూడా ప్రజల కొరకు, సంక్షేమం కోసం, రాజ్యాంగ పరమైన సంక్షేమం కాంక్షించే విధంగా ఉంటుంది. ఈ చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలు సమయం రాగానే ప్రజలకు తెలియజేయబడతాయి. ప్రతి ప్రభుత్వ నిర్ణయం, ప్రతీ పథకం, ప్రతి చర్య రాష్ట్రం ప్రజల ప్రయోజనాల కోసం రూపొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870