हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Telugu News: AP: ఏపీలో త్వరలోనే బేబీ కిట్లు

Sushmitha
Telugu News: AP: ఏపీలో త్వరలోనే బేబీ కిట్లు

ఆంధ్రప్రదేశ్ (AP) లో సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వేగంగా అభివృద్ధి పనులవైపుకు దూసుకెళ్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకా స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం త్వరలోనే బాలింతలకు బేబీ కిట్లు ఇవ్వనున్నది.

Read Also: CM Chandrababu Naidu: విశాఖ కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు

AP
AP

ఎన్టీఆర్ బేబీ కిట్లు

 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లు (NTR Baby Kits)అందనున్నాయి. జోన్ల వారీగా వేర్వేరు సంస్థలకు కిట్ల సరఫరా బాధ్యతను అప్పగించనున్నారు. టెండరులో నాలుగు బిడ్లు రాగా మూడింటిని ఖరారు చేసినట్లు సమూచారం.

కూటమి ప్రభుత్వం సంవత్స రానికి 3.50 లక్షలమందికి ఈ కిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కిట్ లో బ్యాగు, దోమతెర, పోల్డబుల్ బెడ్ సహా మొత్తం 13 రకాల వస్తువులు ఉండననున్నాయి. ప్రజలకు పలు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కూటమీ ప్రభుత్వం ఒక్కో గ్యారెంటిని అమల్లోకి తెస్తున్నది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870