Latest News: AP: ఆంధ్రాలోని అనుమతుల్లేని ప్లాట్ల యజమానులకు మరో అవకాశం

Read Time:  1 min
Latest News: AP: ఆంధ్రాలోని అనుమతుల్లేని ప్లాట్ల యజమానులకు మరో అవకాశం
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న లే అవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్ (Layout Regularization Scheme) గడువును మరోసారి పొడిగిస్తూ తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వం 2026 జనవరి 23 వరకు ఈ స్కీమ్‌ అమల్లో కొనసాగనుందని స్పష్టం చేసింది. చాలా కాలంగా రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న ప్లాట్ యజమానులకు ఇది పెద్ద ఊరటగా మారింది.

Read Also: CII Summit 2025: ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి

ఇతర ఛార్జీలు చెల్లించి అప్లై

ప్లాట్ల యజమానులు LTP ద్వారా పీనలైజ్, ఇతర ఛార్జీలు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. గడువులోగా దరఖాస్తు చేస్తే ఓపెన్ ప్లేస్ ఛార్జీల్లో 50% రాయితీ ఇస్తారు. ఈ అవకాశం మళ్లీ ఉండకపోవచ్చంటున్నారు. కాగా రెగ్యులర్ కాని PLOTSలో నిర్మాణాలకు అనుమతివ్వరు. నిర్మాణాలున్నా తొలగిస్తారు. రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధిత జాబితాలో చేరుస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.