हिन्दी | Epaper
వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Telugu News: AndhraPradesh: విశాఖపట్నం ఐటీ కేంద్రంగా మారుతున్న ఇన్ఫోసిస్ క్యాంపస్

Pooja
Telugu News: AndhraPradesh: విశాఖపట్నం ఐటీ కేంద్రంగా మారుతున్న  ఇన్ఫోసిస్ క్యాంపస్

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్,(Infosys) అమెరికా సహా 50 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఆంధ్రప్రదేశ్(AndhraPradesh) ఐటీ రాజధానిగా మారుతున్న విశాఖపట్నంకి పెద్ద సంచలనం తీసుకొచ్చింది. ఇప్పటికే ఇక్కడ తాత్కాలిక క్యాంపస్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్ఫోసిస్, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించి శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Amaravati: విజయవాడలో ఐటీ హబ్‌గా మారే ఏరియాలు ఏవంటే?

AndhraPradesh
The Infosys campus in Visakhapatnam is becoming an IT hub.

ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఎండాడ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని కేటాయించగా, ఇతర రాయితీలపై చర్చలు కొనసాగుతున్నాయి. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక ఈ నెలలోనే అధికారిక ప్రకటన రావచ్చని అవకాశాలు ఉన్నాయి. ఐటీ మంత్రి నారా లోకేష్ విశాఖ సిద్ధంగా ఉండాలని, ఈ నెలలో ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు నగరానికి వస్తున్నారని ట్వీట్ చేశారు.

విశాఖలో ఐటీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతోంది

విశాఖ ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్, కాగ్నిజెంట్ తాత్కాలిక మరియు శాశ్వత క్యాంపస్, రిలయన్స్-బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ ప్రతిపాదనలు, టీసీఎస్ శాశ్వత క్యాంపస్ మరియు యాక్సెంచర్ క్యాంపస్ వంటి ఐటీ పెట్టుబడులు సాక్ష్యం. ఈ భారీ ప్రాజెక్టులు నగరాన్ని ప్రాంతీయ ఐటీ హబ్గా(AndhraPradesh) మారుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో ఐటీ రంగ అభివృద్ధి, నూతన ఉద్యోగావకాశాలు, నగర ఆర్థికాభివృద్ధికి ఇది కీలకంగా మారనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2047 విజన్‌.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్
1:31

2047 విజన్‌.. ప్రపంచంతో ఏపీ పోటీపడే రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: గవర్నర్

అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్న సీఎం , డిప్యూటీసీఎం

అమరావతిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు పాల్గొన్న సీఎం , డిప్యూటీసీఎం

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపిన జగన్

పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపిన జగన్

టీడీపీ ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశా నిర్దేశం

టీడీపీ ఎంపీలకు మంత్రి లోకేశ్ దిశా నిర్దేశం

నవ్యాంధ్ర రాజధానిలో తొలి రిపబ్లిక్ డే

నవ్యాంధ్ర రాజధానిలో తొలి రిపబ్లిక్ డే

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం – సీఎం చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకం – సీఎం చంద్రబాబు

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

మంతెన సత్యనారాయణ అనూహ్య నిర్ణయం

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

నెల్లూరు స్కూళ్లపై మంత్రి నారాయణ స్పెషల్ ఫోకస్

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

జేఈఓగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
1:33

అనంతపురంపై ప్రధాని మోదీ ప్రశంసలు.. హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870