हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Telugu News: AndhraPradesh: విశాఖపట్నం ఐటీ కేంద్రంగా మారుతున్న ఇన్ఫోసిస్ క్యాంపస్

Pooja
Telugu News: AndhraPradesh: విశాఖపట్నం ఐటీ కేంద్రంగా మారుతున్న  ఇన్ఫోసిస్ క్యాంపస్

దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్,(Infosys) అమెరికా సహా 50 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ఆంధ్రప్రదేశ్(AndhraPradesh) ఐటీ రాజధానిగా మారుతున్న విశాఖపట్నంకి పెద్ద సంచలనం తీసుకొచ్చింది. ఇప్పటికే ఇక్కడ తాత్కాలిక క్యాంపస్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్ఫోసిస్, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆఫర్‌ను అంగీకరించి శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also: Amaravati: విజయవాడలో ఐటీ హబ్‌గా మారే ఏరియాలు ఏవంటే?

AndhraPradesh
The Infosys campus in Visakhapatnam is becoming an IT hub.

ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం ఎండాడ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని కేటాయించగా, ఇతర రాయితీలపై చర్చలు కొనసాగుతున్నాయి. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక ఈ నెలలోనే అధికారిక ప్రకటన రావచ్చని అవకాశాలు ఉన్నాయి. ఐటీ మంత్రి నారా లోకేష్ విశాఖ సిద్ధంగా ఉండాలని, ఈ నెలలో ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు నగరానికి వస్తున్నారని ట్వీట్ చేశారు.

విశాఖలో ఐటీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతోంది

విశాఖ ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్, కాగ్నిజెంట్ తాత్కాలిక మరియు శాశ్వత క్యాంపస్, రిలయన్స్-బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ ప్రతిపాదనలు, టీసీఎస్ శాశ్వత క్యాంపస్ మరియు యాక్సెంచర్ క్యాంపస్ వంటి ఐటీ పెట్టుబడులు సాక్ష్యం. ఈ భారీ ప్రాజెక్టులు నగరాన్ని ప్రాంతీయ ఐటీ హబ్గా(AndhraPradesh) మారుస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖలో ఐటీ రంగ అభివృద్ధి, నూతన ఉద్యోగావకాశాలు, నగర ఆర్థికాభివృద్ధికి ఇది కీలకంగా మారనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870