हिन्दी | Epaper
నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Andhra Pradesh: అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్

Tejaswini Y
Andhra Pradesh: అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్

16,666 ఎకరాల భూసమీకరణ

Andhra Pradesh: అమరావతి రాజధాని పరిధిలో రెండో దశ భూసమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రేపు అధికారిక నోటిఫికేషన్ జారీ కానుంది. పెదపరిమి, వడ్లమాను, వైకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్ణపూడి, లేమల్లె గ్రామాల్లో ఉన్న పట్టా భూములు, అసైన్డ్ భూములు కలిపి మొత్తం 16,666.57 ఎకరాలను సమీకరించనున్నారు. అదనంగా సుమారు 3,828.56 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read also: Employment Guarantee Scheme: ‘ఉపాధి’కి దూరమవుతున్న కొత్త పథకం!

Green signal for Amaravati land consolidation phase-2
Andhra Pradesh: Green signal for Amaravati land consolidation phase-2

ఫిబ్రవరి 28లోపు అమరావతి ల్యాండ్ పూలింగ్

భూసమీకరణ ప్రక్రియను ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు కార్యాచరణ చేపట్టారు. భూములు ఇచ్చే రైతులకు ప్రతిఫలంగా ప్లాట్లు అభివృద్ధి చేసి అందించాలని, నిర్ణీత కాలంలో అది జరగకపోతే రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కావాలన్నదే తమ ప్రధాన ఆందోళనగా రైతులు పేర్కొంటున్నారు. అమరావతి(Amaravati) అభివృద్ధి వేగవంతం చేయడమే లక్ష్యంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ చేపట్టామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. భూసమీకరణ అనంతరం రాజధాని నిర్మాణ పనులు మరింత వేగంగా ముందుకు సాగుతాయని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు-టెన్షన్ లో తైవాన్

తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు-టెన్షన్ లో తైవాన్

52.82 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్: Dy.CM భట్టి
2:47

52.82 లక్షల ఇళ్లకు ఉచిత విద్యుత్: Dy.CM భట్టి

మూతపడిన ‘ఎంటీవీ’ మ్యూజిక్ ఛానెల్స్?

మూతపడిన ‘ఎంటీవీ’ మ్యూజిక్ ఛానెల్స్?

కెఎఫ్‌సి, పిజ్జా హట్ ఆపరేటర్ల భారీ విలీనం

కెఎఫ్‌సి, పిజ్జా హట్ ఆపరేటర్ల భారీ విలీనం

సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్

చాట్‌జీపీటీని ట్రైనర్‌గా వాడుకొని 27 కేజీలు తగ్గిన యువకుడు

చాట్‌జీపీటీని ట్రైనర్‌గా వాడుకొని 27 కేజీలు తగ్గిన యువకుడు

ఆలయం వద్ద ‘కశ్మీర్ బనేగా పాకిస్థాన్’ పాట కలకలం

ఆలయం వద్ద ‘కశ్మీర్ బనేగా పాకిస్థాన్’ పాట కలకలం

న్యూ ఇయర్ స్వీట్స్ పేరుతో ఇంటికి పిలిచి ఘాతుకం

న్యూ ఇయర్ స్వీట్స్ పేరుతో ఇంటికి పిలిచి ఘాతుకం

లేబర్ తో భార్య ప్రేమాయణం.. చివరికి భర్తను ఏం చేసిందంటే?

లేబర్ తో భార్య ప్రేమాయణం.. చివరికి భర్తను ఏం చేసిందంటే?

కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: కె.ఎస్. విశ్వనాథన్

నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: కె.ఎస్. విశ్వనాథన్

SBI దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు: ఎస్పి సతీష్ కుమార్

SBI దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు: ఎస్పి సతీష్ కుమార్

📢 For Advertisement Booking: 98481 12870