हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Anakapalli: అనకాపల్లి జిల్లాలో సముద్రంలోకి మత్స్యకారుడిని లాక్కెళ్లిన చేప

Anusha
Anakapalli: అనకాపల్లి జిల్లాలో సముద్రంలోకి మత్స్యకారుడిని లాక్కెళ్లిన చేప

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో విశాలమైన సాగరతీరాలు ఉన్నాయి. ఈ ప్రాంత ప్రజల జీవనశైలి సముద్రానికి ముడిపడి ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు ప్రతి రోజూ సముద్రంలో పడవలపై వెళ్లి చేపలు పట్టి తమ కుటుంబాలను పోషిస్తున్నారు. సముద్రమే వీరి ఆశ్రయంగా, ఆదారంగా, జీవనాధారంగా మారింది. అయితే ఇదంతా మామూలే, కానీ అప్పుడప్పుడు ప్రకృతి స్వరూపం మారి మృత్యుదేవతగా మారిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. తుఫానులు, అల్పపీడనాలు, ఈదురు గాలులు సముద్రాన్ని రాక్షసంగా మలచేస్తాయి. అలాంటి సందర్భాల్లో చాలామంది మత్స్యకారులు ప్రమాదవశాత్తు తమ ప్రాణాలను కోల్పోయిన ఘటనలు గతంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. అయితే ఓ మత్స్యకారుడ్ని (Fisherman) చేప లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది.వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. సముద్రంలో చేపలవేటకు వెళ్లి పెద్ద చేప వలకు చిక్కిందిలే అనుకుని సంబరపడగా ఆ చేపను చేజిక్కించుకునే ప్రయత్నంలో యువకుడు సముద్రంలో మునిగి గల్లంతయ్యారు.

పూర్తి వివరాలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన చోడపల్లి యర్రయ్య అనే యువకుడు తన తమ్ముడు కొర్లయ్య, గనగళ్ల అప్పలరాజు, వాసుపల్లి యల్లాజి అనే మరో ముగ్గురితో కలిసి బుధవారం తెల్లవారుజామున చేపల వేట (fishing) కు వెళ్లారు. సముద్ర తీరం నుంచి 30 కిలో మీటర్ల దూరం వెళ్లాక చేపల వేట మొదలు పెట్టారు. వీరు చేపల కోసం గాలం వేయగా కొమ్ముకోనాం చేప చిక్కింది. దీని బరువు 100 కిలోల వరకు ఉంటుంది. పెద్ద చేప చిక్కిందిలే అని సంతోపడ్డారు. యర్రయ్య తాడుతో ఆ చేపను లాగేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ చేప బలం ముందు యర్రయ్య తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో యర్రయ్యను చేప బలంగా సముద్రంలోకి లాగేసింది. పడవలో నుంచి యర్రయ్య నీళ్లలోకి పడిపోయాడు.

Anakapalli: అనకాపల్లి జిల్లాలో సముద్రంలోకి మత్స్యకారుడిని లాక్కెళ్లిన చేప
Anakapalli: అనకాపల్లి జిల్లాలో సముద్రంలోకి మత్స్యకారుడిని లాక్కెళ్లిన చేప

పడవల సాయంతో

యర్రయ్య, తమ్ముడు, తోటి మత్స్యకారుల కళ్లముందే సముద్రంలో గల్లంతయ్యాడు. వెంటనే యర్రయ్య తమ్ముడు కొర్లయ్య ఈ సమాచారాన్ని స్థానికులకు చేరవేశాడు. వెంటనే స్థానిక మత్స్యకారులు కొందరు పడవల సాయంతో యర్రయ్య (Yarrayya) గల్లంతైన చోట సముద్రంలో వెతికినా లాభం లేకుండా పోయింది.అతడి ఆచూకీ దొరకలేదు. యర్రయ్య గల్లంతు కావడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.పూడిమడకలో విషాద చాయలు అలముకున్నాయి. తల్లి కన్నీటిపర్యంతం అయ్యారు. అయితే మత్స్యకారుడ్ని చేప లాక్కెళ్లడం కలకలం రేపింది.

Read Also: MP Laxman: టీటీడీ అక్రమాలపై చంద్రబాబుకు లేఖ రాస్తానన్న ఎంపీ లక్ష్మణ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870