हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం బస్సు బోల్తా ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు

Telugu news: Alluri District Crime: ఫోన్ తగ్గించమని చెప్పిన భర్తపై గొడ్డలితో దాడి

Tejaswini Y
Telugu news: Alluri District Crime: ఫోన్ తగ్గించమని చెప్పిన భర్తపై గొడ్డలితో దాడి

Alluri District Crime: అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఒక భర్త, తన భార్యను సెల్ ఫోన్‌(Cell phone)లో ఎక్కువ మాట్లాడొద్దని ఆదేశం ఇచ్చిన తర్వాత కూడా , అదే పని చేస్తుండడంతో భార్య పై సీరియస్ అయిన భర్త. అది కాస్త వివాదానికి కారణమైంది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య మాటామాట పెరగడంతో రాజారావు భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. ఇంట్లోని గొడ్డలి తీసుకుని రాజారావుపై దాడి చేసింది.

Read also: Pastor Kamran Murder: పాకిస్థాన్ మైనారిటీలపై దాడి..పాస్టర్ హత్య

Alluri District Crime: Husband attacked with axe after telling him to turn off the phone

భార్య ఘర్షణలో భర్త మృతి

మేడూరు గ్రామానికి చెందిన కొర్ర రాజారావు, తన భార్య ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసి, తగ్గించమని కోరాడు. ఈ విషయంలో ఇద్దరు మధ్య మాటామాట పెరిగి, భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. తరువాత ఇంట్లోని గొడ్డలిని తీసుకుని దాడి చేసింది.

తీవ్రగాయాలపాలైన రాజారావును స్థానికులు ఆసుపత్రికి తరలించారు, అక్కడి తర్వాత విశాఖపట్నంలోని కేజీహెచ్ కు రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ రాజారావు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870