हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Tirupati: 14 ఏళ్ల బాలుడికి 28 ఏళ్ల వ్యక్తి గుండె మార్పిడి

Aanusha
Latest News: Tirupati: 14 ఏళ్ల బాలుడికి 28 ఏళ్ల వ్యక్తి గుండె మార్పిడి

తిరుపతి (Tirupati) లో మరో అరుదైన వైద్య విజయగాథ నమోదైంది. శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం (SPCH)లో వైద్యులు ఒక క్లిష్టమైన గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ వైద్యరంగంలో మరో మైలురాయిగా నిలిచింది.

Perni Nani : పేర్ని నాని Vs మచిలీపట్నం CI ..పోలీస్ స్టేషన్లో రచ్చ.. రచ్చ

రాజమహేంద్రవరానికి చెందిన 28 ఏళ్ల విజయకృష్ణ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్‌ అవ్వడంతో, అతని గుండెను జీవన్‌ధాన్‌ ద్వారా సత్యవేడు (Satyavedu) కు చెందిన 14 ఏళ్ల బాలుడికి అమర్చారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి గుంటూరు నుంచి విజయవాడ ఎయిర్‌పోర్ట్ (Vijayawada Airport) నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి గుండెను తరలించి, అనంతరం ఎస్పీసీహెచ్‌లో విజయవంతంగా అమర్చారు.

ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో, డాక్టర్‌ సందీప్, డాక్టర్‌ హర్ష, డాక్టర్‌ మధు బృందం ఈ క్లిష్టమైన గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఈ ఆపరేషన్‌తో ఎస్పీసీహెచ్‌లో జరిగిన గుండె మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య 21కి చేరింది.

చికిత్స పొందుతూ

రాజమహేంద్రవరానికి చెందిన విజయకృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గుంటూరు కిమ్స్‌లో చికిత్స పొందుతూ వైద్యులు బ్రెయిన్‌డెడ్‌ (Braindead) గా నిర్ధారించారు. అయితే ఈ విషయాన్ని జీవన్‌ధాన్‌ సంస్థ కుటుంబ సభ్యులకు తెలియజేసి, అవయవదానం ప్రాముఖ్యతను వివరించారు. అతని కుటుంబ సభ్యుల అంగీకారంతో,

ద్వారా విజయకృష్ణ గుండెను దానం చేసేందుకు ముందుకు వచ్చింది. తిరుపతి (Tirupati) జిల్లా సత్యవేడు ప్రాంతానికి చెందిన ఒక 14 ఏళ్ల బాలుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. తిరుపతిలోని శ్రీపద్మావతి హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Tirupati
Tirupati

జీవన్‌దాన్‌ పోర్టల్‌లో నమోదు చేయబడింది

అతని పేరు గుండె మార్పిడి కోసం జీవన్‌దాన్‌ పోర్టల్‌ (Jeevan Daan Portal) లో నమోదు చేయబడింది.అప్పుడు 14 ఏళ్ల బాలుడికి అమర్చాలని నిర్ణయించారు. ఈ గుండె మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయడానికి, టీటీడీ ఈవో ప్రత్యేకంగా ఎయిర్‌ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.

వెంటనే గుంటూరు నుంచి గుండెను గ్రీన్‌ఛానల్‌ ద్వారా విజయవాడకు తరలించారు. అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేర్చారు. విమానాశ్రయం నుంచి కూడా గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు చేసి, గుండెను అత్యంత వేగంగా ఎస్పీసీహెచ్‌కు తరలించారు.

దాదాపు 6 గంటల పాటు శ్రమించిన వైద్యులు, బాలుడికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అవయవదానం ఆ బాలుడికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. విజయకృష్ణ కుటుంబ సభ్యులు కూడా పెద్ద మనసుతో ఆలోచించడంతో బాలుడి ప్రాణాలు నిలబడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

బిగ్ బాస్ 9 ఫైనల్‌కు చేరిన టాప్-5 కంటెస్టెంట్స్ వీరే…

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

వైజాగ్‌కు ప్రపంచ ఛాంపియన్లు వస్తున్నారు: నారా లోకేశ్

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

భార్య ఉసురుతీసిన అనుమానం.. శవంతో పోలీస్ స్టేషన్ కు..

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ కౌంటర్.. ‘నిరూపిస్తే కూల్చేస్తా’

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

క్రిస్మస్, సంక్రాంతికి ఆప్కో స్పెషల్ ఆఫర్

విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..
0:36

విద్య, ఐటీ అంశాలపై కేంద్రం తో చర్చలు..

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

📢 For Advertisement Booking: 98481 12870