ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నాలుగు రోజుల జిల్లా టూర్ లో ఉన్న వైఎస్ జగన్ .. తన సొంత నియోజకవర్గం పులివెందులలో స్థానికుల నుంచి చాలా కాలం తర్వాత ఫిర్యాదుల్ని స్వీకరించారు.
దీంతో జనం కూడా జగన్ ను కలిసేందుకు భారీగా తరలివచ్చారు.
భారీగా తరలివచ్చిన జనం
వైఎస్సార్ జిల్లా టూర్ లో ఉన్న వైఎస్ జగన్ ఇవాళ ఉదయం పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే ఉన్న జగన్.. ఇవాళ క్యాంప్ ఆఫీసుకు రావడంతో జనం కూడా భారీగా తరలివచ్చారు. దీంతో పులివెందుల వీధులు కిక్కిరిసిపోయాయి. స్థానిక సమస్యలపై జనం ఎక్కువగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం మారాక పులివెందులలో పరిస్ధితులపై వారు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు
ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి
ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
లవర్తో కలిసి భర్తను హత్య చేసిన భార్య
వరుసగా 3 రోజులు సెలవులు
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు
వీధి వ్యాపారులకు గుడ్న్యూస్
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు
ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి
ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
లవర్తో కలిసి భర్తను హత్య చేసిన భార్య
వరుసగా 3 రోజులు సెలవులు
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు
వీధి వ్యాపారులకు గుడ్న్యూస్
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు
ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి
ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
లవర్తో కలిసి భర్తను హత్య చేసిన భార్య
వరుసగా 3 రోజులు సెలవులు
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు
వీధి వ్యాపారులకు గుడ్న్యూస్
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు
ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి
ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం
ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్
లవర్తో కలిసి భర్తను హత్య చేసిన భార్య
వరుసగా 3 రోజులు సెలవులు
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు
వీధి వ్యాపారులకు గుడ్న్యూస్
పులివెందులలో జగన్ ప్రజాదర్బార్