జనసేన, టీడీపీ పార్టీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నాయి, ఆ పార్టీల వాళ్ళ ప్రజలకు జరిగిన మేలు ఏమి లేదని షర్మిల విమర్శలు చేసారు. కేంద్ర ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. 243 మంది పని చేసే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కు పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి… 26 వేల మంది పని చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవడానికి మాత్రం మనసు రావడం లేదని దుయ్యబట్టారు. ఇద్దరు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీఎస్ రూ. 15 వేల కోట్ల నిధులు రాబట్టిందని… కేంద్రంలోని ఎన్డీయేకు ఊపిరి పోసిన టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం కేంద్రానికి గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు.
ఉద్యమాలు కనిపించడం లేదా
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని కోరుతూ 1,400 రోజులుగా కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే సీఎం చంద్రబాబు మాత్రం ప్రధానితో మిట్టల్ స్టీల్ గురించి చర్చిస్తున్నారని షర్మిల విమర్శించారు. మిట్టల్ పెట్టబోయే ప్లాంట్ కు ఇనుప ఖనిజం కొరత లేకుండా చూడాలని కోరుతున్నారని… ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు.
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం
రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు
ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె?
పూరీ – తిరుపతి రైలులో మంటలు
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు
పరకామణి కేసులో ఊహించని పరిణామం!
ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం
ట్రావెల్స్ బస్సులో మంటలు
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం
రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు
ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె?
పూరీ – తిరుపతి రైలులో మంటలు
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు
పరకామణి కేసులో ఊహించని పరిణామం!
ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం
ట్రావెల్స్ బస్సులో మంటలు
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం
రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు
ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె?
పూరీ – తిరుపతి రైలులో మంటలు
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు
పరకామణి కేసులో ఊహించని పరిణామం!
ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం
ట్రావెల్స్ బస్సులో మంటలు
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్
బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం
రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు
ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె?
పూరీ – తిరుపతి రైలులో మంటలు
సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు
పరకామణి కేసులో ఊహించని పరిణామం!
ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం
ట్రావెల్స్ బస్సులో మంటలు
ఆ పార్టీలు కేంద్రానికి గులాంగిరి చేస్తున్నాయి: షర్మిల