हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

YCP : అంబటి రాంబాబుకు గుంటూరు పశ్చిమ బాధ్యతలు

Sudheer
YCP : అంబటి రాంబాబుకు గుంటూరు పశ్చిమ బాధ్యతలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక రాజకీయ సమయంలో సీనియర్ నేత అంబటి రాంబాబు(ambati rambabu)కు బాధ్యతలు అప్పగించింది. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్తగా అంబటిని నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ, అంబటి రాంబాబు పార్టీకి నిబద్ధతతో ఉన్న నేతగా జగన్ విశ్వాసాన్ని పొందారు.

పరాజయం అనంతరం కీలక సమన్వయకర్తగా అంబటి

గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా సేవలందించిన అంబటి రాంబాబు, 2019లో సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ 2024 ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత కూడా పార్టీ లో కీలక నేతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రాజకీయాలకు కొత్త ఊపునిచ్చేలా సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆయనకు ఈ అవకాశం ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

రెంటపాళ్ల ఘటనపై కేసు నమోదు నేపథ్యంలో నియామకం

ఇటీవల జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించారన్న కారణంతో అంబటి రాంబాబుపై కూడా కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. అయితే పార్టీపై ఆయనకు ఉన్న నిబద్ధతను దృష్టిలో ఉంచుకొని వైసీపీ ఈ నియామకాన్ని ప్రకటించింది. రాజకీయంగా అసహజ పరిస్థితుల్లోనూ అంబటిని కీలక స్థానంలో ఉంచడం ద్వారా పార్టీకి కొనసాగుతున్న మద్దతును స్పష్టంగా చాటింది.

Read Also : Watermelon: పుచ్చకాయ గింజల్లో ఆరోగ్య లాభాలెన్నో

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870