हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Ambati Rambabu : రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?: అంబటి

Sudheer
Ambati Rambabu : రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా?: అంబటి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) కాపు ఉద్యమకారులపై ఎత్తివేసిన కేసులను మళ్లీ తిరగదోడడాన్ని ఆయన కఠినంగా విమర్శించారు. “కాపులపై ఎందుకంత కోపం?” అంటూ ప్రశ్నించిన అంబటి, ముద్రగడ పద్మనాభం ఒక్కరే కాదని, వారి వెంట తాము కూడా ఉన్నామని హితవు పలికారు.

కొట్టేసిన కేసులను ప్రభుత్వం మళ్లీ తిరిగి విచారించాలన్న నిర్ణయం

అంబటి ఆరోపించిన ప్రకారం, కోర్టు ఇప్పటికే కొట్టేసిన కేసులను ప్రభుత్వం మళ్లీ తిరిగి విచారించాలన్న నిర్ణయం తీసుకోవడం అన్యాయమని అన్నారు. “ఆ కేసులు తిరిగి విచారించాలన్న G.O ముఖ్యమంత్రి, హోం మంత్రి ఇరువురికి తెలియకుండా వచ్చిందా?” అని నిలదీశారు. ఇది కేవలం రాజకీయ కక్షతోనైనా, లేదా కాపు సామాజిక వర్గాన్ని అణిచివేయాలన్న కుట్రలో భాగంగానైనా జరిగిందని ఆయన ఆరోపించారు.

నాగబాబుకు మంత్రి పదవిని ఇస్తామని చెప్పి మోసం

ఇంతేకాక, జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవిని ఇస్తామని చెప్పి మోసం చేశారని అంబటి మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న అనిశ్చితిని, ఇంతకీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానాన్ని ఎత్తిచూపుతూ అంబటి వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించారు.

Read Also : Kakani : కాకాణి కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870