हिन्दी | Epaper
జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్

Sudheer
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్

విమాన ప్రయాణికులకు శుభవార్త! ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త పేడే సేల్ ద్వారా ప్రయాణికులు తక్కువ ధరలకే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కలుగుతోంది. ఇందులో భాగంగా, ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్స్ కేవలం రూ. 1385 నుంచి ప్రారంభం అవుతుండగా, ఎక్స్‌ప్రెస్ వాల్యూ ఫేర్స్ రూ. 1535 నుంచి లభించనున్నాయి. ఈ ఆఫర్‌లో భాగంగా బుకింగ్‌లకు 2025, మార్చి 2 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రయాణ సమయం 2025, మార్చి 1 నుండి సెప్టెంబర్ 19 వరకు అందుబాటులో ఉంటుంది.

Airindia

కన్వీనియన్స్ ఫీజు, ఇతర అదనపు ఛార్జీలు వేరు

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపర్ ఆఫర్ ఈ ప్రత్యేక ఆఫర్‌లో బేస్ ఫేర్, టాక్స్‌లు, ఎయిర్‌పోర్ట్ ఛార్జీలు ఈ ధరలోనే కలిపి ఉంటాయి. అయితే కన్వీనియన్స్ ఫీజు, ఇతర అదనపు ఛార్జీలు వేరుగా ఉండొచ్చు. కానీ, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే కన్వీనియన్స్ ఫీజు చెల్లించనవసరం ఉండదు. ఈ లైట్ ఆఫర్ లోయల్టీ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. లోగిన్ అయిన సభ్యులకు అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఉదాహరణకు, ప్రైమ్ మరియు స్టాండర్డ్ సీట్లపై 25% తగ్గింపు, బిజినెస్ సీటింగ్ అప్‌గ్రేడ్‌పై 50% తగ్గింపు, అదనపు 10 కేజీల లగేజీపై 25% తగ్గింపు అందుబాటులో ఉన్నాయి.

రూ. 11 ప్రారంభ ధరతో విమాన టికెట్లు

ఇక, అంతర్జాతీయ విమానయాన సంస్థ వియత్‌జెట్ కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేక సేల్ ప్రకటించింది. వియత్నాం కేంద్రంగా నడిచే ఈ సంస్థ కేవలం రూ. 11 ప్రారంభ ధరతో విమాన టికెట్లు అందిస్తోంది. అయితే, దీనిపై అదనంగా టాక్సులు మరియు ఇతర రుసుములు వర్తిస్తాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, కొచ్చి, ముంబై నగరాల నుంచి ప్రయాణించే వారికి ఈ అవకాశం లభించనుంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 21న ప్రారంభమై, ఫిబ్రవరి 28 వరకు బుకింగ్ చేయవచ్చు. ప్రయాణానికి మార్చి 10 నుండి సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారందరికీ ఈ బంపర్ ఆఫర్లు ఎంతో ఉపయోగపడనున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870