ACB officials raided the office of Muthukur Tahsildar of Nellore district

నెల్లూరు జిల్లా ముత్తుకూరు తాసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

లంచం తీసుకుంటున్న తాసిల్దార్ బాలకృష్ణ అరెస్ట్..

ముత్తుకురు : ముత్తుకూరు మండలానికి చెందిన వెంకటరమణయ్య అనే రైతు తన తల్లి కాంతమ్మకు సంబంధించిన పొలానికి అడంగల్ లో సవరణలు చేసేందుకు ముత్తుకూరు తాసిల్దార్ కార్యాలయాన్ని సంప్రదించారు. అడంగల్ లో తప్పుగా పడిన నోషనల్ నంబర్ను తీసి ఖాతా నంబర్ గా అప్డేట్ చేసేందుకు పాస్ బుక్కులు మంజూరుకు ముత్తుకూరు తాసిల్దార్ బాలకృష్ణ 25 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డిఎస్పి శిరీష తెలిపారు. ఈమేరకు మంగళవారం 25,000 రూపాయలు నగదు తాసిల్దార్ బాలకృష్ణకు లంచం ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు,, నెల్లూరు జిల్లాలో ఎవరైనా లంచం అడిగితే 9440440057 అనే ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని డిఎస్పి శిరీష తెలియజేశారు…

Advertisements
Related Posts
వైసీపీ నేతలతో జగన్ భేటీ
వైసీపీ నేతలతో జగన్ భేటీ

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ కీలక నేతలతో ఆ పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, కురసాల కన్నబాబు, కారుమూరి Read more

రాజ్యసభకు కుటమి అభ్యర్దుల నామినేషన్
rajyasabha

రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేస్తున్న టీడీపీ అభ్యర్థులు సానా సతీష్, బీదా మస్తాన్రావు, బిజెపి అభ్యర్థి ఆర్. కృష్ణయ్య మూడు రాజ్యసభ ఎంపి సీట్లకు ముగ్గురు అభ్యర్థులు Read more

SLBC టన్నెల్లో రోబోలతో సెర్చ్ ఆపరేషన్
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కష్టంగా మారిన మృతదేహాల వెలికితీత

SLBC టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీ కోసం గత 23 రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు ఇంకా ఫలితం ఇవ్వలేకపోతున్నాయి. సహాయక బృందాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ, Read more

సుంకాల తగ్గింపు చర్యలు నిజమే..కానీ ఒత్తిడితో కాదు : భారత్‌
Tariff reduction measures are real...but not under pressure

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల మాట్లాడుతూ..భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందన్న అంశాన్ని తాను బహిరంగంగా లేవనెత్తడం వల్లే.. ఆ దేశం ఆందోళన చెంది Read more

×