ACB officials raided the office of Muthukur Tahsildar of Nellore district

నెల్లూరు జిల్లా ముత్తుకూరు తాసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు

లంచం తీసుకుంటున్న తాసిల్దార్ బాలకృష్ణ అరెస్ట్..

ముత్తుకురు : ముత్తుకూరు మండలానికి చెందిన వెంకటరమణయ్య అనే రైతు తన తల్లి కాంతమ్మకు సంబంధించిన పొలానికి అడంగల్ లో సవరణలు చేసేందుకు ముత్తుకూరు తాసిల్దార్ కార్యాలయాన్ని సంప్రదించారు. అడంగల్ లో తప్పుగా పడిన నోషనల్ నంబర్ను తీసి ఖాతా నంబర్ గా అప్డేట్ చేసేందుకు పాస్ బుక్కులు మంజూరుకు ముత్తుకూరు తాసిల్దార్ బాలకృష్ణ 25 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డిఎస్పి శిరీష తెలిపారు. ఈమేరకు మంగళవారం 25,000 రూపాయలు నగదు తాసిల్దార్ బాలకృష్ణకు లంచం ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు,, నెల్లూరు జిల్లాలో ఎవరైనా లంచం అడిగితే 9440440057 అనే ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని డిఎస్పి శిరీష తెలియజేశారు…

Advertisements
Related Posts
చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
CBN CYR

చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, జీడి నెల్లూరు ప్రాంతంలో లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి, Read more

అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలో బీజేపీ కార్యాలయాన్ని చేరుకున్నారు..
Rajnath Amit

మహారాష్ట్రలో బీజేపీ విజయాన్ని జరుపుకోవడానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మరియు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ Read more

దావోస్‌లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్
దావోస్ లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్

భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తనను ఐటీ ఉద్యోగి అని పిలవడంపై గురువారం స్పందించారు. ఆయన Read more

HCU భూముల వివాదం.. ఢిల్లీలో హోర్డింగ్లు
HCU lands Delhi2

"రాహుల్ గాంధీ జీ… దయచేసి తెలంగాణలో మా అడవులను నరికివేయడం ఆపండి" అనే వాక్యంతో ఢిల్లీలో పలుచోట్ల హోర్డింగ్లు వెలిశాయి. జింక కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించే బొమ్మతో Read more

×