Untitled design 12 1

పటాన్‌చేరు పట్టణంలోని నీటి పారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ

సంగారెడ్డి :

Advertisements

పటాన్ చేరు పట్టణం లోని నీటి పారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీ.

ఏసీబీ అధికారులకు చిక్కిన గుమ్మడిదల ఇరిగేషన్ ఏ.ఈ. రవి కిషోర్ .

గుమ్మడిదల పరిధిలో NOC ఇవ్వడం కోసం డిమాండ్ చేసిన ఏ.ఈ

లక్ష రూపాయల స్వాధీనం.

రవి కిషోర్ ను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు.

Related Posts
మోడీ-రేవంత్ భేటీపై బీఆర్ఎస్ విమర్శలు
Revanth Reddy meets PM Modi

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ భేటీపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌కు ఒకరోజు ముందే ఈ Read more

సంధ్య థియేటర్ తొక్కిసలాట.. మెరుగుపడ్డ శ్రీతేజ
sriteja

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. 'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ Read more

KA Paul: పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ పిటిషన్..హైకోర్టు కీలక ఆదేశాలు
పాస్టర్ ప్రవీణ్ మృతిపై కేఏ పాల్ పిటిషన్..హైకోర్టు కీలక ఆదేశాలు

పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివాదం ఇంకా కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదం వల్లే ప్రవీణ్ చనిపోయారంటూ సీసీ కెమెరాల ఫుటేజీతో సహా పోలీసులు చెబుతున్నా… క్రైస్తవ సంఘాలు ఈ Read more

ప్రైవేట్ ఆస్తులపై నిషేధం సరైనదేనా? హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
Telangana High Court

వెంకట సుబ్బయ్య అనే రైతు హైకోర్టును ఆశ్రయించాడు. మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో తనకు సంబంధించి 1.26 ఎకరాల స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చడంపై ఈ పిటిషన్‌ను జస్టిస్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×