हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ

Divya Vani M
ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ

ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ గుజరాత్, గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి అతిశీ స్పష్టం చేశారు. గోవాలో మీడియాతో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్ సహా ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి పొత్తులపై చర్చలు జరగలేదని ఆమె తెలిపారు.గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో తమ పార్టీ పూర్తిగా స్వతంత్రంగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని అతిశీ వెల్లడించారు. కూటమిగా ఎన్నికల బరిలోకి దిగే ఆలోచన లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో 8 మంది బీజేపీలో చేరారు. ఇదే పరిస్థితి కొనసాగుతుండగా, ప్రస్తుతం కాంగ్రెస్‌కు కేవలం 3 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని ఆమె గుర్తుచేశారు.

ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ
ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గలేదన్న అతిశీ

గత ఎన్నికల్లో ఆప్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీలోనే కొనసాగుతున్నారని అతిశీ స్పష్టం చేశారు. మేము రాజకీయాల్లోకి డబ్బు సంపాదించేందుకు రాలేదు. ప్రజా సేవే మా లక్ష్యం. అందుకే మా ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉన్నారు అని ఆమె అన్నారు. ఆప్ నేతలు తమ పార్టీ నుంచి బీజేపీకి వెళ్లలేదని, ఎవరు ఎంత ప్రలోభాలు పెట్టినా తాము విలువలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ నుండి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో చేరారని, ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ఎలా సాధ్యం అని ఆమె ప్రశ్నించారు.

ఢిల్లీ ఎన్నికల ఫలితంపై స్పందించిన అతిశీ

ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై ఆమె స్పందిస్తూ, “మేము ఓడిపోయామా, గెలిచామా అనేది ముఖ్యం కాదు. ప్రజల పరిస్థితి ఎలా మారుతుందనేదే అసలు ప్రశ్న అని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే 250 మొహల్లా క్లినిక్‌లను మూసివేస్తామని, ఉచిత మందులను నిలిపివేస్తామని ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. మా ప్రభుత్వం ఓడితే విద్యుత్ కోతలు మళ్లీ మొదలవుతాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందకుండా పోతుంది అని కేజ్రీవాల్ ముందే హెచ్చరించారని అతిశీ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్, గోవాలో తమ బలం పెంచుకునేందుకు కృషి చేస్తోందని, ప్రజలకు తమ పాలన మోడల్‌ను వివరించి, మద్దతు కూడగట్టేందుకు ఇంటింటా ప్రచారం చేపడతామని ఆమె తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఢిల్లీ కాలుష్యానికి కారణమెవరు? వ్యర్థాల దహనంపై కేజ్రీవాల్‌ను కోరిన ఢిల్లీ మంత్రి…

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

ఉద్యోగ కల్పనలో వెనుకబడుతున్నామా?

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

వలసదారుల హక్కులను పరిరక్షించాలి

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

మూడో రోజూ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

పోల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే ఇంధనం లేదు.. పాత వాహనాలకు ఎంట్రీ బ్యాన్…

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

ఆరు నెలల్లో ఉద్యోగులను పీఎఫ్‌లో నమోదు చేసుకోవచ్చు

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఓ దుర‌దృష్ట‌క‌ర‌మైన ట్రెండ్ న‌డుస్తోంది : చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌

న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఓ దుర‌దృష్ట‌క‌ర‌మైన ట్రెండ్ న‌డుస్తోంది : చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌

📢 For Advertisement Booking: 98481 12870