हिन्दी | Epaper
జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

రియాల్టీ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కొత్త ప్రాజెక్టు

sumalatha chinthakayala
రియాల్టీ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కొత్త ప్రాజెక్టు

హైదరాబాద్‌: దిగ్గజ రియాల్టీ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ.4500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లొ కొత్త ప్రాజెక్టును చేపడుతున్నట్లు ప్రకటించింది. కోకపేట్లోని నియోపోలిస్ సమీపంలో 10 ఎకరాల్లో ‘బ్రిగేడ్ గేట్వే’ పేరుతో నివాస, వాణిజ్య అవసరాలను తీర్చేలా నిర్మాణ పనులు చేపడుతున్నామని ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ మైసోర్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే నగరంలో రెండు ప్రాజెక్టులను పూర్తి చేశామని.. తాజా బ్రిగేడ్ గేట్వేలో నివాసాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లను అందుబాటులోకి తేనునామన్నారు.

image
image

“45 లక్షల చదరపు అగుడుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తున్నాము. ఇందులో 25 లక్షల చదరపు అడుగుల్లో లగ్జరీ నివాసాలను అందుబాటులోకి రానున్నాయి. భూమి, నిర్మాణం కోసం రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాము” అని అమర్ మైసోర్ తెలిపారు. ఈ నిధులను ఈక్విటీ, ఫైనాన్స్, కొనుగోలుదారుల నుంచి సమీకరించనున్నామన్నారు. 600 ఫ్లాట్లను అందుబాటులోకి తేనున్నామని.. 3,4,5 పడక గదుల శ్రేణిలోని వీటి ధరలను రూ.4 కోట్లు – రూ.12 కోట్ల మధ్య ఉంటాయన్నారు. నివాస టవర్లను 212 మీటర్ల ఎత్తులో ఉ ంటాయని తెలిపారు. అదే విధంగా మరో 20 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య టవర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్, 10 లక్షల చ.అ ల్లో | ఆఫీసు స్పేస్, 300 కీస్ ఇంటర్నేషనల్ హోటల్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆఫీసు స్పేస్ను వాల్డ్ ట్రేడ్ సెంటర్ బ్రాండ్పై ఏర్పాటు చేస్తున్నామన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870