kcr

ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ: కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాల హామీ రాష్ట్రంలో అమలు కావడం లేదని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గజ్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన కేసీఆర్.. రాబోయే రోజుల్లో విజయం మనదేనని తెలిపారు. బీఆర్ఎస్ విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని చెప్పారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.

Advertisements
kcr

తాను కొడితే మామూలుగా ఉండదని.. గట్టిగా కొట్టడం తనకు అలవాటు అని కేసీఆర్ పేర్కొన్నారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు.

ఏడాది కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్‌ వాళ్లకు చూపించి మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ వాళ్లు కనిపిస్తే.. ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని వివరించారు.

Related Posts
కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ చీఫ్ హెచ్చరిక
mahesh kumar

యూత్ కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలను Read more

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి
Professor Balakishtar Reddy as the Chairman of Telangana Higher Education Council

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డిని నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే వైస్‌ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తంను నియమించింది. Read more

రాజలింగం హత్యపై తెలంగాణ సర్కార్ సీరియస్
రాజలింగం హత్యపై తెలంగాణ సర్కార్ సీరియస్

సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనపై మంత్రులు, నేతలు తీవ్ర స్థాయిలో పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. మేడిగడ్డ Read more

రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
Polling for MLC election tomorrow

రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్‌ స్థానాలకు ఎన్నికలు హైదరాబాద్‌: ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌(ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌) రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం(ఉపాధ్యాయ) ఎమ్మెల్సీ Read more

×