Chittoor Crime: చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పేకాట ఆడుతున్న సమయంలో స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాల్యం గ్రామంలో బుధవారం ఈ ఘోరం జరిగింది. మృతుడు, నిందితుడు ఇద్దరూ ప్రాణ స్నేహితులు.
Read Also: E20 Petrol : వాహనదారులకు బిగ్ అలర్ట్

రూ. 2 లక్షల బాకీ.. నాటు తుపాకీతో ఘాతుకం
రూ.2 లక్షల బాకీ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఢిల్లీ బాబు (26) అనే వ్యక్తి, సాయికుమార్ (24) అనే తన స్నేహితుడిని నాటు తుపాకీతో కాల్చి చంపినట్లు సమాచారం. మృతుడు, నిందితుడు ఇద్దరూ అదే గ్రామానికి చెందినవారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: