Siddipet: సిద్దిపేట ప్రభాతవార్త ప్రతినిది:
- సిద్దిపేట పట్టణం లోని పాత వెంకటేశ్వర స్వామి దేవాలయ 56వ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరైన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
- స్వామి వారి కళ్యానోత్సవం కు పట్టు వస్త్రాలు సమర్పించిన హరీష్ రావు.
Read Also: Telangana: టీచర్ల పనితీరు ఆధారంగా ప్రమోషన్లు
- ఆలయం లో స్వామి వారి ప్రసాదాన్ని అందించిన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు.
- సిద్దిపేట పట్టణం లోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయ ధ్వజ స్థంభ ప్రతిష్టా కార్యక్రమం లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొనీ, ప్రత్యేక పూజలు చేశారు.
- ఆయన వెంట కౌన్సిలర్ లు బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: