हिन्दी | Epaper
బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ బుమ్రా మాస్టర్ ప్లాన్‌ రాజస్థాన్ అగ్నిప్రమాద ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అవంతిక ఎంట్రీ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు సీజ్ విశాఖకు రాష్ట్రపతి MPTC, ZPTC ఎన్నికలపై క్లారిటీ బంగారం భారీగా తగ్గింది అమరావతి బిల్లు ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

TGSRTC: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు

Saritha
TGSRTC: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు

TGSRTC: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గత ఐదు రోజులుగా ఎక్కువయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఎండల తీవ్రత పెరుగుతుండగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ నగర ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి నుంచి ఎండలు మరింత తీవ్రం కానున్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు (Electric AC bus) ఛార్జీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read Also: Kathanpalli: మంచిర్యాల లో బంద్‌ ఉద్రిక్తత – బీఆర్ఎస్, సీపీఐ ఆందోళనలు

TGSRTC: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
TGSRTC: 30 percent fare reduction in AC buses

మార్చి ఒకటో తేదీ మే నెలాఖరు వరకు

మార్చి ఒకటో తేదీ నుంచి ఎండాకాలం పూర్తయ్యే వరకు అంటే మే నెలాఖరు వరకు హైదరాబాద్ (Hyderabad) సిటీ ఏసీ సర్వీసుల్లో టికెట్ ఛార్జీలు 30 శాతం తగ్గించనున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ జోన్‌లో మాత్రమే అమల్లోకి రానుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ఛార్జీలకు సమానంగా ఏసీ బస్సుల్లోనూ ఛార్జీలు ఉండనున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కు తిరిగే పుష్పక్‌ ఏసీ బస్సులు మినహా మిగతా అన్ని ఏసీ బస్సుల్లో ఈ టికెట్ తగ్గింపును అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 50 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు తిరుగుతుండగా వీటిలోనే ఛార్జీల తగ్గింపును ఆర్టీసీ అధికారులు అమలుచేయనున్నారు. ఏసీ బస్సుల్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటుండటంతో వాటిని ఆశ్రయించలేకపోతున్నారు. తాజాగా ఆర్టీసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఆ ప్రయాణికలుక ఊరట లభించనుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరతోనే ఏసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిచటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రభుత్వ కార్యాలయాల్లో AC వినియోగంపై 25 డిగ్రీల నిబంధన

ప్రభుత్వ కార్యాలయాల్లో AC వినియోగంపై 25 డిగ్రీల నిబంధన

క్రైస్తవ సోదరులకు లెంట్ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

క్రైస్తవ సోదరులకు లెంట్ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

ఫ్లై ఓవర్ పై లారీ ఢీకొని దంపతులు దుర్మరణం
0:17

ఫ్లై ఓవర్ పై లారీ ఢీకొని దంపతులు దుర్మరణం

ఫోరెన్సిక్ ల్యాబ్ ఉద్యోగాల పరీక్షా తేదీలు ఖరారు!

ఫోరెన్సిక్ ల్యాబ్ ఉద్యోగాల పరీక్షా తేదీలు ఖరారు!

గంజాయి మత్తులో గొంతు కోసుకున్న యువకుడు
0:23

గంజాయి మత్తులో గొంతు కోసుకున్న యువకుడు

హాలీవుడ్ ఎంట్రీకు సిద్ధం..ఇండో-అమెరికన్ సినిమాలో లీడ్ రోల్

హాలీవుడ్ ఎంట్రీకు సిద్ధం..ఇండో-అమెరికన్ సినిమాలో లీడ్ రోల్

బాలిక ఘటన పై నిందుతుని తల్లిపై అనుమానాలు

బాలిక ఘటన పై నిందుతుని తల్లిపై అనుమానాలు

తారకరత్న వర్ధంతి: సాయిరెడ్డి భావోద్వేగ ట్వీట్

తారకరత్న వర్ధంతి: సాయిరెడ్డి భావోద్వేగ ట్వీట్

ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు

ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు

చిన్నారి అంతక్రియలకు హాజరైన నాయకులు
0:48

చిన్నారి అంతక్రియలకు హాజరైన నాయకులు

ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ.. ఉత్తర్వులు జారీ

ఏపీ పీఏసీఎస్‌ ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ.. ఉత్తర్వులు జారీ

మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ వివరాలివే!

మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ వివరాలివే!

📢 For Advertisement Booking: 98481 12870