ఆంధ్రప్రదేశ్ (AP) రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత అంబటి రాంబాబు తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై ఆందోళన సందర్భంగా దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు.. ఈ పిటిషన్పై హైకోర్టు సోమవారం మధ్యాహ్నం విచారణ జరపనుంది.
Read Also: Srisailam: బ్రహ్మోత్సవాలు.. ద్వారకా తిరుమల ఆలయం నుంచి పట్టువస్త్రాలు

Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: