हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Delhi peeragarhi Crime: ఢిల్లీ మిస్టరీ..పార్క్‌ చేసిన కారులో 3 మృతదేహాలు

Siva Prasad
Delhi peeragarhi Crime: ఢిల్లీ మిస్టరీ..పార్క్‌ చేసిన కారులో 3 మృతదేహాలు

Delhi peeragarhi Crime: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పీరాగఢి ఫ్లైఓవర్‌ వద్ద పార్క్ చేసి ఉన్న ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒకే కారులో ముగ్గురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

Read Also: BJP Government: దిల్లీలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం

Delhi Peeragarhi Crime: ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

ఫ్లైఓవర్‌పై అనుమానాస్పద స్థితిలో ఉన్న కారును గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కారులోని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మృతులు ఎవరు? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అనే వివరాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Delhi Peeragarhi Crime
Delhi Peeragarhi Crime: Delhi Mystery..3 bodies found in a parked car

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు

ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఇది హత్యా? లేక కారులో ఏవైనా విషవాయువులు లీక్ అయి జరిగిన ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పీరాగఢి ఫ్లైఓవర్‌ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కారు అక్కడికి ఎప్పుడు వచ్చింది, అందులో ఎవరున్నారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870