हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

AmitShah: తూర్పు నాగాలాండ్‌కు కీలక ఒప్పందం

Pooja
AmitShah: తూర్పు నాగాలాండ్‌కు కీలక ఒప్పందం

తూర్పు నాగాలాండ్‌లో కొనసాగుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ల మధ్య అమిత్ షా(AmitShah) సమక్షంలో కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా స్వయం ప్రతిపత్తితో కూడిన ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ (FNTA)ను ఏర్పాటు చేయనున్నారు.

Read Also:Pariksha Pe Charcha: విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ

AmitShah

మినీ సెక్రటేరియట్ ద్వారా ఆరు జిల్లాల అభివృద్ధి

ఈ ఒప్పందం ప్రకారం, తూర్పు నాగాలాండ్‌లోని(AmitShah) ఆరు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయనున్నారు. పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. ఈ ఒప్పందం ద్వారా తూర్పు నాగాలాండ్‌లోని 8 ప్రధాన నాగా తెగల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనున్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, ఉపాధి వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870