हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Budget2026: 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ పథకం

Pooja
Budget2026: 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ పథకం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను(Budget2026) తొమ్మిదోసారి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే పలు కీలక నిర్ణయాలను ఆమె ప్రకటించారు.

Read Also:Budget 2026: ఆపిల్‌కు భారీ పన్ను ఊరట!

Budget2026

రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేక మిషన్

ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టనుంది. రేర్ ఎర్త్ మినరల్స్ అభివృద్ధి కోసం నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నట్లు మంత్రి(Budget2026) వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తీర ప్రాంత రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది ఎగుమతులు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కీలకంగా నిలవనుందని పేర్కొన్నారు.

విద్య, ఫార్మా, పరిశోధన రంగాలకు బలం

దేశవ్యాప్తంగా ఫార్మా, విద్య, పరిశోధన రంగాల్లో అభివృద్ధి కోసం మూడు కొత్త జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు వెల్లడించారు. సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. అదనంగా దేశంలో మూడు కొత్త రసాయన పార్కుల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి మొత్తం రూ.12.2 లక్షల కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.

జౌళీ రంగానికి ప్రాధాన్యం

జౌళీ రంగ విస్తరణ, ఆధునీకరణ, ఉపాధి అవకాశాల పెంపు దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో భారత జౌళీ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ, మెగా టెక్స్‌టైల్స్ పార్కులు, పరిశ్రమలకు విద్యా సంస్థల అనుసంధానం వంటి అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచినట్లు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు

ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం

ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు!

ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు!

2 గంటల దూరం ఇక 15 నిమిషాలు.. భారీ వంతెనను ప్రారంభించనున్న మోడీ

2 గంటల దూరం ఇక 15 నిమిషాలు.. భారీ వంతెనను ప్రారంభించనున్న మోడీ

భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త

భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త

ఢిల్లీ హైకోర్టులో 152 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఢిల్లీ హైకోర్టులో 152 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్

రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

‘పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం!

ఆయుష్షు రహస్యం బయటపడింది, 55% మీ డీఎన్ఏలోనే ఉందా?

ఆయుష్షు రహస్యం బయటపడింది, 55% మీ డీఎన్ఏలోనే ఉందా?

📢 For Advertisement Booking: 98481 12870