हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Women Empowerment: డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

Pooja
Women Empowerment: డ్వాక్రా మహిళలకు ఉచితంగా నాలుగు ల్యాప్‌టాప్‌లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంప్యూటర్(Women Empowerment) దీదీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో డ్వాక్రా మహిళలతో కూడిన కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు డిజిటల్ సేవల ద్వారా ఉపాధి కల్పించనున్నారు.

Read Also: Tobacco Products: పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి

Women Empowerment

ఉచిత ల్యాప్‌టాప్‌లు, రుణ సాయం

ఎంపికైన డ్వాక్రా సభ్యురాలికి ఉచితంగా(Women Empowerment) నాలుగు ల్యాప్‌టాప్‌లు అందజేయనున్నారు. అలాగే సీఎస్‌సీ నిర్వహణకు అవసరమైన ఫర్నిచర్ కొనుగోలు కోసం సెర్ప్ ద్వారా రుణ సదుపాయం కల్పిస్తారు. డ్వాక్రా మహిళలు ప్రభుత్వ పలు డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా చేసి, రెండేళ్లపాటు ప్రతి నెల రూ.6 వేల చొప్పున ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. సీఎస్‌సీల నిర్వహణ కోసం డ్వాక్రా మహిళలకు డిజిటల్ శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో మరియు అనంతరం ప్రోత్సాహకాన్ని కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper: epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870