हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

NH-44 Road: ఆరు వరుసల ‘యాక్సెస్ కంట్రోల్’ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Saritha
NH-44 Road: ఆరు వరుసల ‘యాక్సెస్ కంట్రోల్’ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్-బెంగళూరు మధ్య ప్రయాణం ఇకపై మరింత సులభతరం కానుంది. (NH-44 Road) ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే కాకుండా, ప్రయాణాన్ని మరింత సురక్షితం, వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల NH-44 రహదారిని ఆరు వరుసల ‘యాక్సెస్ కంట్రోల్’ ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport and Highways) పచ్చజెండా ఊపింది. ఈ మార్పుతో ప్రయాణికులు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అవకాశం కలుగుతుంది.

Read Also: Nalgonda murder: అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

NH-44 Road

హైదరాబాద్–బెంగళూరు ప్రయాణం ఇక 5 గంటలే

ఈ రెండు నగరాల మధ్య పూర్తిగా కొత్త ‘గ్రీన్‌ఫీల్డ్’ హైవేను నిర్మించాలని అధికారులు భావించారు. ఇందుకోసం మూడు రకాల అలైన్‌మెంట్లతో క్షేత్రస్థాయి అధ్యయనం కూడా నిర్వహించారు. అయితే.. కొత్తగా భూసేకరణ చేయడం, (NH-44 Road) పాత హైవేకు సమాంతరంగా నిర్మించడం వల్ల ఖర్చు, పొడవు పెరుగుతుందని అంచనా వేశారు. 

NH-44 పొడవు 576 కి.మీ.గా ఉండటంతో, కొత్త గ్రీన్‌ఫీల్డ్ మార్గం కూడా దాదాపు అంతే దూరం వస్తోంది. దీంతో ఆర్థికంగా, సాంకేతికంగా ప్రస్తుత రహదారినే ఆరు వరుసలకు విస్తరించి, ‘యాక్సెస్ కంట్రోల్’ విధానంలోకి మార్చడమే ఉత్తమమని నిపుణులు తేల్చారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఐదు నెలల్లోగా సిద్ధం చేయాలని కాంట్రాక్టింగ్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు చేరుకోవడానికి సగటున 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. యాక్సెస్ కంట్రోల్ విధానం అమల్లోకి వస్తే.. ఈ సమయం కేవలం 5 గంటలకు తగ్గుతుందని అంచనా. దీనివల్ల హైవేపై వెళ్లే వాహనాలకు మధ్యలో ఎటువంటి అవాంతరాలు ఉండవు. ప్రధాన రహదారిపై ప్రమాదాల ముప్పు గణనీయంగా తగ్గుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హైదరాబాద్ నుంచి ఇక హైస్పీడ్ జర్నీ

హైదరాబాద్ నుంచి ఇక హైస్పీడ్ జర్నీ

నేడు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు..

నేడు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు..

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి రూ.20కే గోధుమ పిండి

టీచర్‌కు 161 ఏళ్ల జైలు శిక్ష.. కారణమిదే!

టీచర్‌కు 161 ఏళ్ల జైలు శిక్ష.. కారణమిదే!

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ విచారణకు హాజరుకానున్న KCR

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

తెలంగాణకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి.. పొన్నం ప్రభాకర్

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

కోఠి కాల్పుల కేసు.. ఆటో డ్రైవర్ పట్టివేత

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

ఆగ్రహం తో  బస్సు అద్దాలు ధ్వంసం చేసిన భక్తులు

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

📢 For Advertisement Booking: 98481 12870