దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. Republic Day 2026 సందర్భంగా ‘X’ వేదికగా స్పందించిన ఆయన..వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టిగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్పథ్ పరిసరాలు జాతీయ జెండాల అలంకరణతో కళకళలాడుతున్నాయి. మరికాసేపట్లో ఎర్రకోట వద్ద ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
Read Also: Republic Day 2026 : రిపబ్లిక్ డే వేళ 10వేల కిలోల పేలుడు పదార్థాలు లభ్యం..ఎవరి పని ఇది ?
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: