हिन्दी | Epaper
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Hyderabad: భారీగా ఐపిఎస్ అధికారుల బదలీలు

Tejaswini Y
Hyderabad: భారీగా ఐపిఎస్ అధికారుల బదలీలు

Hyderabad : రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ తో పాటు శివార్లలో కలిపి వున్న మూడు పోలీసు కమిషనరేట్ల స్థానంలో నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేసిన సర్కారు తాజాగా ఇందులో కొత్తగా ఏర్పాటైన జోన్లకు డిసిపిలను బుధవారం రాత్రి నియమించింది. సిద్దిపేట్ పోలీస్ కమిషనర్గా వున్న విజయ్ కుమార్ను బదిలీ చేసి హైదరాబాద్లో స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ నియమించారు. ఆయన స్థానంలో ఉత్తర మండల డిసిపిగా వున్న రేష్మీ పెరుమాళ్ను బదిలీ చేశారు.

Read Also: Medak: అంధ ఉద్యోగులను సన్మానిస్తున్న జిల్లా కలెక్టర్

సైబరాబాద్లో(Cyberabad) కొత్తగా ఏర్పాటైన శేరిలింగంపల్లి జోన్ డిసిపిగా సిహెచ్ శ్రీనివాస్ను నియమించగా, చేవెళ్ల జోన్ డిసిపిగా యోగేష్ గౌతంను నియమించారు. కూకట్పల్లి డిసిపిగా రితిరాజ్ను బదిలీ చేయగా రాజేంద్రనగర్ డిసిపిగా ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ శ్రీనివాస్ ను నియమించారు. మల్కాజిగిరి కమిషనేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన బేగంపేట్ డిసిపిగా రక్షిత మూర్తిని నియమించారు. నగర జాయింట్ పోలీస్ కమిషనర్గా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్ను బదిలీ చేసి సౌత్ జోన్(శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్, చార్మినార్ జోన్లు) అదనపు కమిషనర్గా నియమించారు.

Hyderabad
Hyderabad: Massive transfers of IPS officers

నగరంలో డిప్యూటీ కమిషనర్గా ఉన్న ఎన్. స్వేతను బదిలీ చేసినార్త జోన్ (జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్స్) జాయిం ట్ కమిషనర్ గా నియమించారు. మెడ్చేల్ జోన్ డిసిపిగా ఉన్న ఎన్.కోటీ రెడ్డిని బదిలీ చేసి కుత్బుల్లాపూర్ డిసిపిగా నియమించారు. మహేశ్వరం జోన్ డిసిపిగా ఉన్న కె. నారాయణరెడ్డి బదిలీ చేసి ఫ్యూచర్ సిటీలో డిసిసిగా నియమించారు. బాలానగర్ డిసిపిగా ఉన్న కె.సురేశ్ కుమార్ను ఉప్పల్ జోన్ డిసిపిగా నియించారు. సౌత్ జోన్లో ఉన్న కెకె ప్రభాకర్ను చార్మినాల్ డిసిపిగా బదిలీ చేశారు.

మాదాపూర్ డిసిపిగా ఉన్న రిత్రారాజ్ను బదిలీ చేసి కూకట్పల్లి డిసిపిగా నియమించారు. డిసిపి శిల్పవల్లి సెంట్రల్ జోన్ నుంచి ఖైరతాబాద్కు బదిలీ అయ్యారు. ట్రాన్స్కోలో ఎస్పీగా ఉన్న ఎస్. శ్రీనివాస్ రాజేంద్రనగర్ డిసిపిగా బదిలీ అయ్యారు. సౌత్ వెస్ట్ డిసిపిగా ఉన్న జి.చంద్రమోహన్ గోల్కొండ జోన్కు బదిలీ అయ్యారు. రాచకొండలో ఉన్న డిసిపి ఎ.రమణారెడ్డి శంషాబాద్ జోన్కు బదిలీ అయ్యారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా సిహెచ్, సిరీశ శాద్నగర్కు డిసిపిగా బదిలీ అయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజాసాబ్ సినిమాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

రాజాసాబ్ సినిమాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

రావిర్యాల ఈ–సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభం

రావిర్యాల ఈ–సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభం

75 ప్రైవేట్ బస్సుల పై కేసులు

75 ప్రైవేట్ బస్సుల పై కేసులు

తిలక్ ప్లేస్‎లో ఎవరు..? ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

తిలక్ ప్లేస్‎లో ఎవరు..? ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

పసికందుకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

పసికందుకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

16 ఏళ్లు నిండితేనే ‘గిగ్‌’ కార్మికులుగా నమోదు

బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్

బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

టెట్ పై సుప్రీం తీర్పుతో నష్టపోయే టీచర్ల వివరాలు ఇవ్వండి

📢 For Advertisement Booking: 98481 12870