हिन्दी | Epaper
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Maharashtra: వైద్యకళాశాలలో ర్యాగింగ్.. నమాజ్ చేయమని బలవంతం

Anusha
Maharashtra: వైద్యకళాశాలలో ర్యాగింగ్.. నమాజ్ చేయమని బలవంతం

మనదేశం భిన్నత్వంలో ఏకత్వం. మతాలు, భాషలు ఎన్ని ఉన్నా అందరం సమానమే. అందరికీ సమాన హక్కులే ఉన్నాయి. మతం ఏదైనా మానవత్వాన్ని, మంచిని పంచిపెడుతుంది. ఎదుటివారి క్షేమాన్ని కోరేది మతం. హింసను, వివక్షను చూపించేది మతం కాదు అది ఓ ఉన్మాదమే. తాజాగా ఓ విద్యార్థిని నమాజ్ చేయమని బలవంతం చేయడంతో ఈ విషయం కాస్త బయటికొచ్చి, వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also: Hydrogen Train: భారత్‌లో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు

మహారాష్ట్ర (Maharashtra) లోని పాల్హర్ జిల్లాలోని వాడా తాలూకాలోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్ లో ర్యాగింగ్ కేసు నమోదైంది. ఒక అమ్మాయి తోటి విద్యార్థిని నమాజ్ చేయమని బలవంతం చేసింది. ఈ ఘటన తర్వాత, ఇన్స్టిట్యూట్ యాజమాన్యం హాస్టల్ వార్డెన్, టీచర్ ను సస్పెండ్ చేసింది. ఆదివారం రాత్రి పోషేరీలోని కళాశాలలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అనంతరం, వైద్య కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు నిరసనలకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనపై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.

Maharashtra: Ragging in medical college.. Forced to pray Namaz
Maharashtra: Ragging in medical college.. Forced to pray Namaz

ర్యాగింగ్ జరిగి ఉండవచ్చు!

ప్రాథమిక దర్యాప్తులో ఈ సంఘటన ర్యాగింగ్ తో ముడిపడి ఉండవచ్చని తెలుస్తుందని ఒక అధికారి తెలిపారు. నాసిక్ కు చెందిన మొదటి సంవత్సరం ఫిజియోథెరపీ
విద్యార్థిని ఫిర్యాదు ప్రకారం, బురఖా ధరించిన ఓ యువతి హాస్టల్ లోని మరో విద్యార్థినిని నమాజ్ చేయమని ఒత్తిడి చేసినట్లు తెలిపారు. బాధితురాలు మరుసటి రోజు ఉదయం తన కుటుంబానికి సమాచారం అందించిందని పోలీసు అధికారి తెలిపారు.

కళాశాల యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఆమె విశ్వహిందూ పరిషత్ ను సంప్రదించిందన్నారు.పాల్టర్ పోలీసు సూపరింటెండెంట్ యతీష్ దేశ్ ముఖ్ క్యాంపస్ ను సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ), మహారాష్ట్ర ర్యాగింగ్ నిషేధ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద మేం కేసు నమోదు చేశామని తెలిపారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు, సూపరింటెండెంట్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870