हिन्दी | Epaper

Irfan Pathan: RO-KO భవిష్యత్తుపై ఆల్‌రౌండర్ ఏమన్నారంటే?

Anusha
Irfan Pathan: RO-KO భవిష్యత్తుపై ఆల్‌రౌండర్ ఏమన్నారంటే?

భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు, టెస్టులు, టీ20 ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పి పూర్తిగా వన్డే క్రికెట్‌కే పరిమితమయ్యారు. వీరిద్దరి భవిష్యత్తుపై బీసీసీఐకి మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కీలక సూచనలు చేశాడు. సిరీస్‌లను మూడు వన్డేలకే పరిమితం చేయకుండా, ఐదు వన్డేల సిరీస్‌లు నిర్వహించాలని, అలాగే ట్రై సిరీస్ టోర్నీలను కూడా ప్లాన్ చేయాలని బీసీసీఐకి సలహా ఇచ్చాడు. వన్డే క్రికెట్‌పై మళ్లీ ఆసక్తి పెరగడానికి ఈ ఇద్దరు దిగ్గజాలే కారణమని, భారత జట్టు మ్యాచ్‌లు లేనప్పుడు కోహ్లీ, రోహిత్‌లు దేశవాళీ క్రికెట్ ఆడాలని ఇర్ఫాన్ (Irfan Pathan) అభిప్రాయపడ్డాడు.

Read also: ODI series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నేడు భారత జట్టు ప్రకటన

అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో RO-KO

2025లో ఈ ఇద్దరు బ్యాటర్ల ఫామ్‌ను పరిశీలిస్తే ఇర్ఫాన్ సూచన ఎంతో సరైనదనిపిస్తుంది. 2025 ముగిసే సమయానికి కోహ్లీ 13 ఇన్నింగ్స్‌ల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో నిలిచారు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Irfan Pathan: What does the all-rounder have to say about the future of RO-KO?
Irfan Pathan: What does the all-rounder have to say about the future of RO-KO?

రోహిత్ శర్మ కూడా 14 ఇన్నింగ్స్‌ల్లో 50 సగటుతో 650 పరుగులు చేసి సత్తా చాటారు. వీరు కేవలం అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో కూడా అదరగొట్టారు. ఢిల్లీ తరపున కోహ్లీ 131, 77 పరుగులు చేయగా, ముంబై తరపున రోహిత్ అజేయంగా 155 పరుగులు చేసి తన పవర్‌ను చూపించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

టీమ్ ఇండియా విజయం పై అమితాబ్ బచ్చన్ ఆసక్తికర ట్వీట్

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

రాహుల్ బంధు కింద రూ.1000 కోట్లు పంపిస్తున్న రేవంత్ రెడ్డి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

📢 For Advertisement Booking: 98481 12870