हिन्दी | Epaper

Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ ఎప్పుడంటే?

Anusha
Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న సినిమా సంక్రాంతికి ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.ఇప్పటికే సినిమాలో చిరంజీవి లుక్ ఫిదా చేస్తోంది. విడుదలైన మూడు పాటలు మిలియన్ వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

Read also: Pawan Kalyan: పొలిటికల్ డ్రామాగా పవన్ కొత్త సినిమా

జ‌న‌వ‌రి 4న ట్రైల‌ర్‌ విడుద‌ల

ఈ సినిమా ట్రైల‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను జ‌న‌వ‌రి 4న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. సంక్రాంతికి వ‌స్తున్నాం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రాబోతుంది.. విక్ట‌రీ వెంక‌టేశ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

తెలంగాణలో తెలుగుకు పట్టం

తెలంగాణలో తెలుగుకు పట్టం

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎంపీల ధర్నా!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

📢 For Advertisement Booking: 98481 12870