हिन्दी | Epaper
నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి ఈరోజు బంగారం ధరలు ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం IIM బుద్ధగయలో 28 నాన్‌టీచింగ్ ఉద్యోగాలు పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఈ రాశుల జీవితాల్లో కీలక మార్పులు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు

Kothagudem: కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

Saritha
Kothagudem: కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు
Kothagudem College bus overturns 60 injured.

గత సంవత్సరం దేశంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మితిమీరిన వేగం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, నిద్రమత్తు, నిర్లక్ష్యం, అతివేగం వంటి కారణాలతో రోడ్లు నెత్తికొడుతున్నాయి. (Kothagudem) కొత్త సంవత్స రంలో ప్రవేశించినా ఈ ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ కాలేజీ బస్సు బోల్తా పడడంతో విద్యార్థులు గాయపడ్డారు.

Read also: TS UTF: కొత్త యేడాదిలోనైనా సర్వీసు నిబంధనలు రూపొందించాలి

ఇద్దరికి తీవ్ర గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం మొండకుంట ప్రాంతంలో ఓ కాలేజీ బస్సు బోల్తా కొట్టింది. మణుగూరు నుండి బయలుదేరిన పాల్వంచ కె.ఎల్. ఆర్. కాలేజ్ బస్ బోల్తా కొట్టింది. దీంతో 60 మంది స్వలనపంగా గాయపడ్డారు. ఇద్దరికి మాత్రం తీవ్రంగా అయ్యాయి. వీరందరినీ 108లో భద్రాచలం (Bhadrachalam) ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాలి. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్నది. అయితే డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పినట్లుగా అయింది. బస్సు బోల్తాపడ్డా ఎవరూ మరణించకపోవడంతో పెద్ద ఊరట లభించింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870